అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
పల్నాడు జిల్లా నరసరావుపేట సీఐటీయూ కార్యాలయంలో గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ అధ్యక్షులు కొమ్ముల నాగేశ్వరరావు, కార్యదర్శి...