23.7 C
Hyderabad
May 8, 2024 05: 40 AM

Category : నల్గొండ

Slider నల్గొండ

లింగగిరి శ్రీ సీతారామ దేవాలయ భూమి కౌలు వేలం ఖరారు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని లింగగిరి గ్రామం శ్రీ సీతారామ చంద్ర స్వామివారి దేవాలయానికి సంబంధించిన భూములపై కౌలు అంశాలను ఖరారు చేశారు. లింగగిరి గ్రామంలోని వ్యవసాయ భూమి నాలుగు ఎకరాల...
Slider నల్గొండ

తెలంగాణ లోని ప్రతీ పల్లె హరితవనం కావాలి

Satyam NEWS
ప్రతీ పల్లె హరితవనం కావాలని,నాటిన ప్రతి మొక్కను బతికించాలని నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహరం 6 వ విడత కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా...
Slider నల్గొండ

ఆరో విడత హరితహారంలో మొక్కలు నాటిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మంత్రి వెంట స్థానిక శాసనసభ్యుడు శానంపూడి...
Slider నల్గొండ

ప్రజలలో పోలీస్ శాఖ గౌరవం పెరిగేలా పని చేయాలి

Satyam NEWS
పోలీస్ శాఖ గౌరవం ప్రజలలో మరింత పెంచేలా, బాధితులకు న్యాయం అందించేలా పని చేయడం ద్వారా ప్రజల అభిమానం పొందాలని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ అన్నారు. గురువారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో...
Slider నల్గొండ

పండుగలా సాగిన ఆరవ విడత హరితహారం

Satyam NEWS
ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి, వాటిని కాపాడాలని, పర్యావరణాన్ని సంరక్షించాలని యంపివో కందుల వీరయ్య  అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం వేపలసింగారం గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ అన్నెం శిరీష కొండారెడ్డి ...
Slider నల్గొండ

పర్యావరణం కోసం విరివిగా మొక్కలు నాటండి

Satyam NEWS
వాతావరణం సమతుల్యంగా ఉండటానికి మొక్కలను విరివిగా నాటాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం కట్టంగూర్ మండలం పామనగుళ్ల గ్రామంలో గురువారం 6వ విడత...
Slider నల్గొండ

నేరేడుచర్ల దర్గాకు అధికారికంగా పట్టా మంజూరు

Satyam NEWS
హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరెడుచర్ల మండల కేంద్రంలోని నేరేడుచర్ల మిర్యాలగూడ రోడ్డులో ని ఈద్గా స్థలానికి అధికారికంగా పట్టా మంజూరు చేశారు. గత నలభై సంవత్సరాల నుండి ఎలాంటి పట్టా లేకపోవడంతో చుట్టూ పక్కల...
Slider నల్గొండ

కుటుంబ కలహాలతో మామను హత్య చేసిన అల్లుడు

Satyam NEWS
నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా ప్రాంగణం వద్ద జరిగిన హత్య కేసును ఛేదించి నిందితుడిని రిమాండుకు తరలిస్తున్నట్లు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం వన్ టౌన్...
Slider నల్గొండ

కరోనా ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలి

Satyam NEWS
తెలంగాణలో కరోన వైరస్ విలయ తాండవం చేస్తున్నదని, ఈ కారణంగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని సూర్యాపేట జిల్లా,హుజూర్ నగర్ కాంగ్రెస్ నాయకుడు ఎండి. అజీజ్ పాషా ఆరోపించారు....
Slider నల్గొండ

న్యాయ వాదుల సంక్షేమం కోసం హెల్త్ కార్డులు

Satyam NEWS
న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర బార్ కౌన్సిల్ కృషి చేస్తుందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ లో జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల మరియు...