32.2 C
Hyderabad
May 19, 2024 18: 02 PM

Category : తెలంగాణ

Slider వరంగల్

అభివృద్ధి పేరుతో కేంద్ర నిధులు దోచుకుంటున్న కాంట్రాక్టర్

Satyam NEWS
ములుగు మేజర్ గ్రామపంచాయతీ లో జరిగిన అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేసింది. ఈ మేరకు ములుగు RDO కు నేడు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి...
Slider నిజామాబాద్

దేవాడ పుల్కల్  వారధి ప్రారంభించిన మంత్రి వేముల

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ పుల్కల్ గ్రామాల మధ్య గత ఏళ్లతరబడి  ఎన్నో సమస్యలు సృష్టించినా వారధి 835కోట్లతో  నిర్మించిన   పనులు ఎట్టకేలకు పూర్తి కావడంతో   రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల...
Slider వరంగల్

ప్రకృతి వనాన్ని సందర్శించిన అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి

Satyam NEWS
ములుగు మండలం పరిధిలోని జంగాల పల్లి గ్రామంలో  పల్లె ప్రకృతి  వనాన్ని జిల్లా అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యదర్శి శాంతకుమారి సందర్శించారు. 4  వ విడత పల్లె ప్రగతి కార్యక్రమములో భాగంగా గురువారం...
Slider వరంగల్

గ్రామాల్లో ప్రగతిని సాధించడమే పల్లె ప్రగతి లక్ష్యం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించారని ములుగు మండల జడ్పీటిసి సకినాల భవాని అన్నారు. ఈ రోజు బండారుపల్లి, జంగాలపల్లి...
Slider నల్గొండ

డాక్టర్స్ డే: వైద్యులను సన్మానించిన ఎస్.వి.చారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.వి. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్స్ డే సందర్భంగా పలువురు వైద్యులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కోతి సాయిశరణి...
Slider హైదరాబాద్

పూసపాటి బాలాజి కి జాతీయ స్థాయి సేవారత్న పురస్కారం

Satyam NEWS
గుంటూరు జిల్లా చిలకలూరిపేట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం, జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్  పూసపాటి బాలాజి కి “సేవారత్న ” పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ లో చిక్కడపల్లి లోని త్యాగ...
Slider వరంగల్

పేదలను ఆదుకుంటున్న సియం రిలీఫ్ ఫండ్

Satyam NEWS
ముఖ్యమంత్రి సహాయ నిధి ఎందరో పేదలకు వరంగా నిలిచిందని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ అన్నారు. నిరుపేదలు అనారోగ్యం పాలైతే అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సి వచ్చేదని ఆమె అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి...
Slider నల్గొండ

పోతరాజు కుంటలో రైసు మిల్లును కూల్చివేయాలి

Satyam NEWS
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ లో సర్వే నెంబర్ 437 లో పోతురాజు కుంట ను ఆక్రమించిన  21గుంటల స్థలంలో అక్రమ నిర్మాణం చేసిన మిల్లును కూల్చివేయాలని సిపిఐ నకిరేకల్...
Slider రంగారెడ్డి

రాష్ట్రంలో 33 శాతం గ్రీనరీ లక్ష్యాన్ని సాధిద్దాం: మంత్రి కేటీఆర్​

Satyam NEWS
రాష్ట్రంలో 33 శాతం గ్రీనరీ సాధించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​ రావు సంకల్పాన్ని ఆచరణరూపం దాల్చేందుకు రాష్ట్ర ప్రజానీకం ముందుకు రావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​...
Slider హైదరాబాద్

పూలే విగ్రహం ఏర్పాటు కోసం 3న హైదరాబాద్ లో దీక్ష

Satyam NEWS
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని నెక్లేస్  రోడ్ లో  మాజీ ప్రధాని పి వి నర్సింహా రావు 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని  ఏర్పాటు చేశారని, దీన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ...