ములుగు మేజర్ గ్రామపంచాయతీ లో జరిగిన అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేసింది. ఈ మేరకు ములుగు RDO కు నేడు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ పుల్కల్ గ్రామాల మధ్య గత ఏళ్లతరబడి ఎన్నో సమస్యలు సృష్టించినా వారధి 835కోట్లతో నిర్మించిన పనులు ఎట్టకేలకు పూర్తి కావడంతో రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల...
ములుగు మండలం పరిధిలోని జంగాల పల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యదర్శి శాంతకుమారి సందర్శించారు. 4 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమములో భాగంగా గురువారం...
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించారని ములుగు మండల జడ్పీటిసి సకినాల భవాని అన్నారు. ఈ రోజు బండారుపల్లి, జంగాలపల్లి...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.వి. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్స్ డే సందర్భంగా పలువురు వైద్యులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కోతి సాయిశరణి...
గుంటూరు జిల్లా చిలకలూరిపేట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం, జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి కి “సేవారత్న ” పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ లో చిక్కడపల్లి లోని త్యాగ...
ముఖ్యమంత్రి సహాయ నిధి ఎందరో పేదలకు వరంగా నిలిచిందని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ అన్నారు. నిరుపేదలు అనారోగ్యం పాలైతే అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సి వచ్చేదని ఆమె అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి...
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ లో సర్వే నెంబర్ 437 లో పోతురాజు కుంట ను ఆక్రమించిన 21గుంటల స్థలంలో అక్రమ నిర్మాణం చేసిన మిల్లును కూల్చివేయాలని సిపిఐ నకిరేకల్...
రాష్ట్రంలో 33 శాతం గ్రీనరీ సాధించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంకల్పాన్ని ఆచరణరూపం దాల్చేందుకు రాష్ట్ర ప్రజానీకం ముందుకు రావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్...
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని నెక్లేస్ రోడ్ లో మాజీ ప్రధాని పి వి నర్సింహా రావు 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, దీన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ...