31.7 C
Hyderabad
May 7, 2024 00: 55 AM

Category : తెలంగాణ

Slider వరంగల్

బాధలో ఉన్న గ్రామస్థాయి నాయకుడిని పరామర్శించిన సీతక్క

Satyam NEWS
శుభ కార్యం అయినా అశుభం జరిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లి మరణించిన గ్రామస్థాయి నాయకుడిని నేడు పరామర్శించారు. ములుగు మండలం...
Slider నల్గొండ

పేదవాడిని చూడకుండా పెద్దవాడికి సాయం చేస్తున్న నిర్మలమ్మ

Satyam NEWS
రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్ సిలిండర్ల ధరల కారణంగా వలన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. వీటి ధరలు తగ్గించే ప్రయత్నం చేయకుండా...
Slider నల్గొండ

నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ లో భారీ కుంభకోణం

Satyam NEWS
జిల్లాలో ఎక్కడా లేనివిధంగా రైతులకే తెలియకుండా,ప్రతి క్వింటా ధాన్యానికి 10 నుండి 20 కేజీల వరకు కటింగ్ చేసి బిల్లులు ఇచ్చిన చరిత్ర నకిరేకల్ మార్కెట్ కమిటీ దని ప్రజా పోరాట సమితి రాష్ట్ర...
Slider నల్గొండ

వైఎస్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదెర్ల శ్రీనివాస రెడ్డి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ  ఇన్చార్జి ఆదెర్ల శ్రీనివాస రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు....
Slider వరంగల్

అభివృద్ధి పేరుతో కేంద్ర నిధులు దోచుకుంటున్న కాంట్రాక్టర్

Satyam NEWS
ములుగు మేజర్ గ్రామపంచాయతీ లో జరిగిన అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేసింది. ఈ మేరకు ములుగు RDO కు నేడు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి...
Slider నిజామాబాద్

దేవాడ పుల్కల్  వారధి ప్రారంభించిన మంత్రి వేముల

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ పుల్కల్ గ్రామాల మధ్య గత ఏళ్లతరబడి  ఎన్నో సమస్యలు సృష్టించినా వారధి 835కోట్లతో  నిర్మించిన   పనులు ఎట్టకేలకు పూర్తి కావడంతో   రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల...
Slider వరంగల్

ప్రకృతి వనాన్ని సందర్శించిన అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి

Satyam NEWS
ములుగు మండలం పరిధిలోని జంగాల పల్లి గ్రామంలో  పల్లె ప్రకృతి  వనాన్ని జిల్లా అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యదర్శి శాంతకుమారి సందర్శించారు. 4  వ విడత పల్లె ప్రగతి కార్యక్రమములో భాగంగా గురువారం...
Slider వరంగల్

గ్రామాల్లో ప్రగతిని సాధించడమే పల్లె ప్రగతి లక్ష్యం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించారని ములుగు మండల జడ్పీటిసి సకినాల భవాని అన్నారు. ఈ రోజు బండారుపల్లి, జంగాలపల్లి...
Slider నల్గొండ

డాక్టర్స్ డే: వైద్యులను సన్మానించిన ఎస్.వి.చారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.వి. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్స్ డే సందర్భంగా పలువురు వైద్యులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కోతి సాయిశరణి...
Slider హైదరాబాద్

పూసపాటి బాలాజి కి జాతీయ స్థాయి సేవారత్న పురస్కారం

Satyam NEWS
గుంటూరు జిల్లా చిలకలూరిపేట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం, జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్  పూసపాటి బాలాజి కి “సేవారత్న ” పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ లో చిక్కడపల్లి లోని త్యాగ...