వనపర్తి పట్టణంలో గల గాంధీచౌక్లో మహమ్మదీయ మజీద్ నిర్మాణం కొరకు ప్రభుత్వం నుండి పది లక్షల రూపాయల నిధులు విడుదల చేశారు. నిర్మాణాలు ప్రారంభం చేయడానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షులు మైసన్,మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, టిఆర్ఎస్ నాయకులు జహంగీర్ స్థానిక టిఆర్ఎస్ నాయకులు రహీం, పాషా, కౌన్సిలర్ సమద్, ఖాదర్ ఖాన్,బాబు మియా, రహీమ్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి