30.2 C
Hyderabad
May 17, 2024 15: 36 PM
Slider మహబూబ్ నగర్

మజీద్ నిర్మాణానికి టెంకాయ కొట్టిన మంత్రి నిరంజన్ రెడ్డి

#Niranjanreddy

వనపర్తి పట్టణంలో గల గాంధీచౌక్లో మహమ్మదీయ మజీద్  నిర్మాణం కొరకు ప్రభుత్వం నుండి పది లక్షల రూపాయల నిధులు విడుదల చేశారు. నిర్మాణాలు ప్రారంభం చేయడానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మజీద్  కమిటీ అధ్యక్షులు మైసన్,మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్  శ్రీధర్, టిఆర్ఎస్ నాయకులు జహంగీర్  స్థానిక టిఆర్ఎస్ నాయకులు రహీం, పాషా, కౌన్సిలర్ సమద్,  ఖాదర్ ఖాన్,బాబు మియా,  రహీమ్   పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

ఈ విజయం మాకు ఎంతో ప్రత్యేకం: నరసింహపురం చిత్ర బృందం

Satyam NEWS

గుస్సాడి డాన్స్ కు జాతీయ స్థాయి గుర్తింపుపై గోండుల హర్షం

Satyam NEWS

కరోనాపై పోరాటానికి ముందుకు వచ్చిన భారత ఆర్మీ

Satyam NEWS

Leave a Comment