31.2 C
Hyderabad
May 3, 2024 01: 19 AM
Slider ప్రత్యేకం

ఉద్యోగులకు వరాలు కురిపించబోతున్న సీఎం కేసీఆర్

#TelanganaCM

రెండు ఎమ్ ఎల్ సి స్థానాలలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ఉద్యోగులకు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించబోతున్నారు. తెలంగాణ ఉద్యోగులకు 34 శాతం ఫిట్ మెంట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించనున్నారు.

పిఆర్ సి ఎరియర్స్ ను 2018 జూలై నుండి చెల్లిస్తారని కూడా తెలిసింది. అదే విధంగా  కేంద్ర ఉద్యోగుల తో సమంగా అలవెన్సులు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిసింది.

సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, పదవీ విరమణ 60కి పెంపు లాంటి నిర్ణయాలు కూడా ఆయన రేపు ప్రకటించనున్నారని తెలిసింది.

నాగార్జున సాగర్ ఎన్నికలు ముగియగానే టెట్ లేకుండా డీయస్సీ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు.

Related posts

ప‌ని చేసిన కంపెనీలో దొంగ‌త‌నం..ఏడాది నుంచీ జ‌రుగుతున్న చోరీ

Satyam NEWS

నూరుశాతం కరోనా వ్యాక్సిన్ అందచేసిన అట్లూరి మంజులకు ప్రశంసాపత్రం

Satyam NEWS

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అరెస్టు

Satyam NEWS

Leave a Comment