30.2 C
Hyderabad
May 17, 2024 17: 43 PM
Slider ఆధ్యాత్మికం

బ్రహ్మర్షి శ్రీశ్రీశ్రీ స్వామి రామానందుల వారి 30వ సమాధి ఆరాధనోత్సవం

#ramanandulasamadhi

ఉత్తరాంధ్ర లో బ్రహ్మర్షి శ్రీశ్రీ శ్రీ స్వామి రామానంద పరమహంస వారి సమాధి ఆరాధన కార్యక్రమం శ్రీశ్రీశ్రీ స్వామి రామానందుల వారి యోగజ్ఞానాశ్రమంలో ప్రారంభమైంది. ఆశ్రమ పీఠాథిపతి శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరుని గురూజీ వారి ముకుళిత హస్తాలతో శిష్యబృందం తో కలిసి వైభవోపేతంగా సాగుతోంది. ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస లో 1962లో ప్రతిష్ఠించబడిన యోగజ్ఞానాశ్రమంలో స్వామిజీ వారి 30వ సమాధి ఆరాధనోత్సవం సందర్భంగా తెల్లవారుజామున నుంచీ ప్రాణాయామం తో సద్గురు పూజ ,సమాధి ఆరాధన ,ఉపదేశాలతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతరం ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీగురూజీ చే ఆధ్యాత్మిక ప్రసంగం జరిగింది. ఈ సమాధి ఆరాధనోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాక ఏపీ, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా శిష్యులు పాల్గొన్నారు.

Related posts

సిఎం సొంత జిల్లాలో అధ్వాన్నంగా రహదారులు

Satyam NEWS

టీఎస్ఎఫ్సీఓఎఫ్‌కు ప్ర‌థ‌మ బ‌హుమ‌తి

Sub Editor

విజయనగరం డీఆర్ఓ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

Satyam NEWS

Leave a Comment