ఒంగోలు మున్సిపల్ ఆర్ ఐ. కత్తి లక్ష్మీ నరశింహ శంకర్ బాబు లంచం తీసుకోంటూ అవినీతి నిరోధక అధికారులకు రెడ్ హ్యాండ్ గా దొరికిపోయారు. ఒంగోలు లోని స్ధానిక రామ్ నగర్ మొదటి లైన్...
కడప జిల్లా సిద్ధవటం తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఆకస్మికంగా ఏసీబీ అధికారుల ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు డి.ఎస్.పి కంజంక్షన్, సీఐ కృష్ణ మోహన్, ఎస్సై నరేష్ తదితర 22 మంది...
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింహ రాములు నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 3.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో...
ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న గ్రామ పంచాయితీ సెక్రెటరీని అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం రంగపూర్ లో నేడు ఈ సంఘటన...
పరిగి ఎస్సై క్రాంతి కుమార్ రూ.10వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా గురువారం సాయంత్రం పట్టుకున్నారు. ఏసిబి డిఎస్పీ సూర్య నారాయణ తెలిపిన వివరాల ప్రకారం సయ్యద్...
డబ్బుల కోసం రైతును పీడించిన తహశీల్దార్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో జరిగింది. కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో గురువారంనాడు ఏసీబీ అధికారులు దాడులు...
బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాలలో పోస్టింగులు తెచ్చుకోవడం…. లంచాలు తీసుకోవడం… ఇదే పని నడుస్తున్నది. భూముల విలువలు బాగా పెరిగిపోయి, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువ సంఖ్యలో వస్తున్న ప్రాంతం యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్...
మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ వనపర్తిలో జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన వడ్డె నాగరాజు అనే వ్యక్తి వనపర్తి...
జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఇటీవల జీహెచ్ఎంసీ మహిళా స్వీపర్ సాలెమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె ఉద్యోగం భర్తకు ఇచ్చేందుకు డీఈ మహాలక్ష్మి లంచం అడిగారు. మల్లాపూర్లోని...
సంగం డైరీ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఇప్పుడు కరోనా భయం పట్టుకున్నది. సంగం డైరీ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికి ముగ్గురిని అరెస్టు...