25.7 C
Hyderabad
May 20, 2024 05: 30 AM

Tag : ACB Raid

Slider ప్రకాశం

లంచం తీసుకొంటూ ఏసిబి అధికారులకు దొరికిన ఆర్ఐ శంకర్

Satyam NEWS
ఒంగోలు మున్సిపల్ ఆర్ ఐ. కత్తి లక్ష్మీ నరశింహ శంకర్ బాబు లంచం తీసుకోంటూ అవినీతి నిరోధక అధికారులకు రెడ్ హ్యాండ్ గా దొరికిపోయారు. ఒంగోలు లోని స్ధానిక రామ్ నగర్ మొదటి లైన్...
Slider కడప

సిద్దవటం రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ దాడులు

Satyam NEWS
కడప జిల్లా సిద్ధవటం తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఆకస్మికంగా ఏసీబీ అధికారుల ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు డి.ఎస్.పి కంజంక్షన్, సీఐ కృష్ణ మోహన్, ఎస్సై నరేష్ తదితర 22 మంది...
Slider రంగారెడ్డి

టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో 3.5 కోట్ల ఆస్తుల సీజ్

Satyam NEWS
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింహ రాములు నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 3.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో...
Slider మహబూబ్ నగర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గ్రామ పంచాయితీ కార్యదర్శి

Satyam NEWS
ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న గ్రామ పంచాయితీ సెక్రెటరీని అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం రంగపూర్ లో నేడు ఈ సంఘటన...
Slider రంగారెడ్డి

ఏసిబి వలలో పరిగి ఎస్సై క్రాంతి కుమార్

Satyam NEWS
పరిగి ఎస్సై క్రాంతి కుమార్ రూ.10వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా గురువారం సాయంత్రం పట్టుకున్నారు. ఏసిబి డిఎస్పీ సూర్య నారాయణ తెలిపిన వివరాల ప్రకారం సయ్యద్...
Slider మహబూబ్ నగర్

రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్దార్

Satyam NEWS
డబ్బుల కోసం రైతును పీడించిన తహశీల్దార్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో జరిగింది. కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో గురువారంనాడు ఏసీబీ అధికారులు దాడులు...
Slider ముఖ్యంశాలు

ఏసీబీ వలలో చిక్కిన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్

Satyam NEWS
బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాలలో పోస్టింగులు తెచ్చుకోవడం…. లంచాలు తీసుకోవడం… ఇదే పని నడుస్తున్నది. భూముల విలువలు బాగా పెరిగిపోయి, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువ సంఖ్యలో వస్తున్న ప్రాంతం యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్...
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో ఏసీబీకి పట్టుబడిన జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్

Satyam NEWS
మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ వనపర్తిలో  జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.  ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన వడ్డె నాగరాజు అనే వ్యక్తి వనపర్తి...
Slider హైదరాబాద్

స్వీపర్ నుంచి లంచం తీసుకున్న మునిసిపల్ అధికారి

Satyam NEWS
జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఇటీవల జీహెచ్ఎంసీ మహిళా స్వీపర్ సాలెమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె ఉద్యోగం భర్తకు ఇచ్చేందుకు డీఈ మహాలక్ష్మి లంచం అడిగారు. మల్లాపూర్‌లోని...
Slider ముఖ్యంశాలు

ఏపి అవినీతి నిరోధక శాఖ అధికారుల్లో కరోనా కల్లోలం

Satyam NEWS
సంగం డైరీ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఇప్పుడు కరోనా భయం పట్టుకున్నది. సంగం డైరీ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికి ముగ్గురిని అరెస్టు...