38.2 C
Hyderabad
May 1, 2024 19: 41 PM
Slider హైదరాబాద్

స్వీపర్ నుంచి లంచం తీసుకున్న మునిసిపల్ అధికారి

#ACBraid

జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.

ఇటీవల జీహెచ్ఎంసీ మహిళా స్వీపర్ సాలెమ్మ అనారోగ్యంతో మృతిచెందారు.

ఆమె ఉద్యోగం భర్తకు ఇచ్చేందుకు డీఈ మహాలక్ష్మి లంచం అడిగారు.

మల్లాపూర్‌లోని ఓ హోటల్‌లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఆమె అవినీతి నిరోధక శాఖకు చిక్కారు.

ఈ నేపథ్యంలో డీఈ మహాలక్ష్మి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Related posts

పవన్ కల్యాణ్ పాటకు సి ఎం రమేష్ స్టెప్స్

Satyam NEWS

మాదిగ అమర వీరులకు ఘనంగా నివాళి

Satyam NEWS

సంతోషి మాత ఆలయంలో ఉగాది పర్వదినాన మహాక్షిరాభిషేకం

Satyam NEWS

Leave a Comment