మరణించిన పోలీసుల కుటుంబాలకు చెక్కులను అందజేసిన ఎస్పీ
ఇల్లందు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ వీరభద్రం కుటుంబానికి 26,00,000/-ల రూపాయల చెక్కును,అదేవిధంగా పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సై గా పనిచేస్తూ అనారోగ్య కారణాలతో...