28.7 C
Hyderabad
May 5, 2024 10: 57 AM
Slider ఖమ్మం

పార్టీ నుంచి బీఆర్ఎస్ నేతలు సస్పెన్షన్

#brs

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం, పార్టీ నియమావళికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం ఈ కార్యక్రమాలకు పార్టీ అనుమతి లేకుండా హాజరైన జూలూరుపాడుకు చెందిన నాయకులను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మండల అధ్యక్షులు పొన్నెకంటి సతీష్ కుమార్, కార్యదర్శి నున్న రంగారావులు తెలిపారు, సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీటీసీ మధుసూదన్ రావు, ధరావత్ రాంబాబు, చింత జగన్నాథం, హాతిరాంలను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు.

Related posts

ఈనెల 21న వరాహస్వామి జయంతి వేడుకలు

Satyam NEWS

మానవత్వంతో స్పందించిన పోలీసులకు అభినందనలు

Satyam NEWS

విమానాల తయారీ కంపెనీకి శంకుస్థాపన చేసిన ప్రధాని

Satyam NEWS

Leave a Comment