లోకేష్ ను కలిసి సమస్యలను వివరించిన బీమా మిత్రలు
చిత్తూరు నియోజకవర్గం లోని బీమా మిత్రలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను వివరించారు. డిఆర్ డిఎ క్రాంతి పథకం కింద గత 13సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 1200మంది బీమా సేవలు అందిస్తూ వచ్చాం....