చంద్రబాబు, లోకేష్ భద్రతకి ముప్పు..?
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అగ్రనేతలు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే వీరి పర్యటనలని కావాలనే టార్గెట్ చేస్తూ...