28.2 C
Hyderabad
May 19, 2024 12: 35 PM

Tag : Chittor District

Slider చిత్తూరు

శ్రీలంక ప్రధానమంత్రికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ఘన స్వాగతం

Satyam NEWS
తిరుమల శ్రీవారి దర్శనార్థం కొలంబో విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో గురువారం మద్యాహ్నం 11.37 గం. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న  డెమోక్రటిక్ సోషియలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక ప్రధాన మంత్రి మహింద ...
Slider చిత్తూరు

అర్ధంతరంగా తనువు చాలించిన చదువుల తల్లి

Satyam NEWS
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన  గుడుపల్లిలో దారుణ ఘటన జరిగింది. చదువులతల్లి అయిన ప్రియ అర్ధంతరంగా అత్యంత విషాదకరమైన రీతిలో తనువు చాలించింది. ఓవైపు నిరుద్యోగం, మరోవైపు కటిక దారిద్య్రం,...
Slider చిత్తూరు

సెంచరీ కొట్టిన టమోటా: రికార్డు స్థాయి ధర

Satyam NEWS
చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో మొదటి రకం టమాటా ధర కిలో రూ.100 పలికింది. గడచిన ఐదేళ్లలో ఇంత అత్యధిక ధర నమోదవడం ఇదే తొలిసారి. వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులు, వరుసగా కురుస్తున్న...
Slider చిత్తూరు

మహిళా కార్మికుల్ని వేధిస్తున్న సూపర్ వైజర్ కు దేహశుద్ధి

Satyam NEWS
తన కోరికను తీర్చకపోతే డ్యూటీ ఇవ్వనని బెదిరిస్తున్న ఒక సూపర్ వైజర్ కు సాటి కార్మికులు దేహశుద్ధి చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ పరిధిలో ఉండే రైల్వే కోచ్ క్లీనింగ్ కేంద్రంలో ఈ సంఘటన...
Slider చిత్తూరు

సాయం చేసేందుకు ఎమ్మెల్యేతో పోటీ పడుతున్న ఆయన కుమార్తె

Satyam NEWS
సహాయం కావాల్సిన ఒక కుటుంబాన్ని ఆదుకోవడంలో తండ్రీ కూతుళ్ల పోటీ పడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో జరిగింది. సహాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబాన్ని ఆదుకోవడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు...
Slider చిత్తూరు

చిన్నారికి విజయవంతంగా లివర్ మార్పిడి శస్త్రచికిత్స

Satyam NEWS
శ్రీకాళహస్తి పట్టణం, బీపీ అగ్రహారానికి చెందిన మునీశ్వర్ (10 నెలల బాబు) లివర్ సంబంధ సమస్యతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. నిరుపేద కుటుంబం అయిన బాబు తల్లిదండ్రులు సమస్యను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు...
Slider చిత్తూరు

ఎమ్మెల్యే రోజాకు రోజా పూలతో పూలాభిషేకం (వీడియో)

Satyam NEWS
వైసీపీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఏం చేసినా సంచలనమే. మొన్నటికి మొన్న డప్పు కొట్టి వార్తల్లో నిలిచారు. మళ్లీ నిన్న రోజాకు రోజాలతో పూలాభిషేకం చేయడం హాట్ టాఫిక్‌గా మారింది....
Slider చిత్తూరు

అప్పుల బాధ తాళలేక ఉరివేసుకున్న వివాహిత

Satyam NEWS
అప్పుల బాధ తాళలేక ఒక వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుపతి లో జరిగింది. కొర్లగుంట లోని మారుతి నగర్ లో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న మహిళను సుకన్య(31)...
Slider చిత్తూరు

దళితుల్ని గ్రామం నుంచి వెలివేసిన అగ్ర కులస్తులు

Satyam NEWS
చిత్తూరు జిల్లా కాణిపాకం పంచాయతీ అగరంపల్లి దళితవాడకు చెందిన నరసింహులు పంచాయితీకి రాలేదని అగ్ర కులస్తులు గ్రామం నుండి వెలి వేశారు. పంచాయితీకి రాలేదనినే సాకు తో తనను కులం పేరుతో దూషిస్తూ తనను...
Slider చిత్తూరు

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య….

Satyam NEWS
తిరుపతి జీవకోన లోని రాజీవ్ గాంధీ నగర్ లో ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ రమణ చిన్న కుమారుడు సాయి సందీప్(19) గా పోలీసులు గుర్తించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతితో కుటుంబ...