టాస్క్ ఫోర్సు దాడుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
తిరుపతి, నంద్యాల జిల్లాలలో 31ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్సు ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. టాస్క్ ఫోర్సు హెడ్, కర్నూలు రేంజి డీఐజీ...