40.2 C
Hyderabad
May 6, 2024 17: 31 PM

Tag : Chittor District

Slider చిత్తూరు

టాస్క్ ఫోర్సు దాడుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

Satyam NEWS
తిరుపతి, నంద్యాల జిల్లాలలో 31ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్సు ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. టాస్క్ ఫోర్సు హెడ్, కర్నూలు రేంజి డీఐజీ...
Slider చిత్తూరు

రాజకీయ కుట్ర తోనే డీకే శ్రీనివాస్ పై డ్రగ్స్ కేసు

Satyam NEWS
చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు,  చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కుమారుడు డి.ఎ. శ్రీనివాస్ పై రాజకీయ కుట్రతో తప్పుడు ఆరోపణలు రావడాన్ని ఖండిస్తున్నట్లు చిత్తూరు బలిజ సంఘం నేతలు తెలిపారు....
Slider ప్రత్యేకం

బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి: రూ.2 లక్షల పరిహారం

Satyam NEWS
తిరుపతి సమీపంలో భాకరాపేట వద్ద ప్రయివేటు బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదానికి కారణాలను, సహాయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు...
Slider చిత్తూరు

ఘాట్ రోడ్ లో ప్రమాదం: ఏడుగురు మృతి

Satyam NEWS
నిశ్చితార్థానికి వెళుతున్న బృందం ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడడంతో ఏడు మంది మృతిచెందగా 45 మందికి గాయాలయ్యాయి.ఈ దుర్ఘటన తిరుపతి అర్బన్ జిల్లాభాకరాపేట ఘాట్ రోడ్ లో శనివారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో...
Slider చిత్తూరు

హత్య కేసులో చిత్తూరు జిల్లా వైసీపీ నాయకుడు

Satyam NEWS
నేరాలు చేసేందుకు వైసీపీలోకి వెళుతున్నారో, వైసీపీలో ఉంటే నేరాలు చెయవచ్చు అనుకుంటున్నారో తెలియదు కానీ వైసీపీ నాయకుడు మరొకరు హత్య కేసులో నిందితుడుగా మారాడు. చిత్తూరు జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది....
Slider చిత్తూరు

తెలుగుదేశం నేత పంటలను ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు

Satyam NEWS
చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీతి భూమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలకు చెందిన మిరప పంట, డ్రిప్ వ్యవసాయ పైపులకు వైసీపీ నాయకుడు ఎస్. శంకర్ రెడ్డి, అతని కుమారులు నిప్పుపెట్టి తగులబెట్టారని...
Slider చిత్తూరు

ఆరేళ్ల బాలికపై వైసిపి కార్యకర్త అత్యాచారం

Satyam NEWS
చిత్తూరు జిల్లా లో దారుణం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం లో 6 సంవత్సరాల ఒక పేద బాలిక పై వైసిపి కార్యకర్త అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన సభ్య సమాజానికే...
Slider చిత్తూరు

రాయలచెరువు రోడ్డు లోని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంలో భద్రత కొరత

Satyam NEWS
తిరుపతి నగరంలోని డి.ఆర్ మహల్, వెస్ట్ చర్చి కాంపౌండ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో వర్షపు నీరు బయటకు వెళ్ళలేక రోజుల తరబడి చెరువులను తలపిస్తూ వాహన రాకపోకలకు, పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ...
Slider చిత్తూరు

జిల్లాల విభజన ప్రక్రియకు గడువును పొడిగించండి

Satyam NEWS
జిల్లాల విభజన పారదర్శకంగా జరగాలంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్,ఆర్ధిక నిపుణులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ జరపాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్...
Slider చిత్తూరు

జై భీమ్ సినిమా: చిత్తూరు జిల్లాలో ఎస్సీ మహిళపై పోలీసు క్రౌర్యం

Satyam NEWS
కులం పేరుతో అమాయకులను లాకప్ లో చిత్ర హింసలు పెట్టిన పోలీసులను జైభీమ్ సినిమాలో చూపించారు. దాదాపుగా అదే తరహా పోలీసు క్రౌర్యం చిత్తూరు జిల్లాలో వెల్లడి అయింది. చిత్తూరు నగరంలోని లక్ష్మీ నగర్...