చిత్తూరు జిల్లా పలమనేరు లో పట్టపగలే టౌన్ సమీపంలో 15 ఏనుగుల గుంపు కదలాడటం ఆందోళన కలిగిస్తున్నది. ఉదయం పలమనేరు టౌన్ లోని రాధా బంగ్లా వద్ద సుమారు 15 ఏనుగులు ఇళ్ల మధ్యలో...
ఉపముఖ్యమంత్రి కె నారాయణ స్వామి ప్రాతినిధ్యంలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు ఈ ప్రాంతానికి చెందిన కొందరు...
స్వంత నియోజకవర్గంలోని వెదురుకుప్పంలో సర్పంచిని పోటీ చేయించలేని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి జగన్ మోహన్ రెడ్డి ప్రధాని కావాలని కలలుకనడం మానేయాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్...
మంగళవారం జరుగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలలో రిగ్గింగులు, దౌర్జన్యాలు చేసి గెలవాలని పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలు రూపొందిస్తున్నారని టి డి పి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్...
చిత్తూరు జిల్లాలో మరో ఆసక్తి కరమైన సంఘటన జరిగింది. బి.కొత్తకోట గట్టు లో తొమ్మిది తరగతి విద్యార్థిని పట్ల కొందరు యువకులు అసభ్య ప్రవర్తన చేయడంతో ఆ యువకులను గ్రామస్థులు చితకబాదారు. గతంలో కూడా...