28.7 C
Hyderabad
April 26, 2024 10: 35 AM

Tag : MLA R K Roja

Slider సంపాదకీయం

కొత్త మంత్రుల పేర్లు దాదాపు ఖరారు: ఇదే లిస్టు

Satyam NEWS
పాత మంత్రులంతా పోయారు… ఇక కొత్త మంత్రులు రాబోతున్నారు. మంత్రులంతా రాజీనామా పత్రాలు సమర్పించినందున కొత్తగా మరెవరు మంత్రులు కాబోతున్నారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఈ దశలో దాదాపుగా ఖరారైన పేర్లు వెలుగులోకి...
Slider చిత్తూరు

తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి కాసుల మాల

Satyam NEWS
తమిళనాడు రాష్ట్రం మధురై వాస్తవ్యులు డా. కే. జీ. శ్రీనివాసన్, కవిత తయారు చేయించిన 1 KG 300 గ్రా బంగారు ఆభరణాలను తిరుచనూరు పద్మావతీ అమ్మవారికి బహుకరించారు. చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలు...
Slider గుంటూరు

నరసరావుపేటలో ఆటోనగర్ నిర్మాణానికి మరో ముందడుగు

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట లో ఆటోనగర్ నిర్మాణానికి మరొక అడుగు ముందుకు పడింది. 40 ఏళ్ల కల సాకారనికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో త్వరలో నిర్మాణ...
Slider ప్రత్యేకం

మిషన్ పై స్టూడెంట్ యూనిఫాం కుట్టిన టైలర్ రోజా

Satyam NEWS
స్టూడెంట్ యూనిఫాం ను టైలర్ కుడితే పెద్ద విశేషం ఏమీ కాకపోవచ్చు కానీ ఎమ్మెల్యే కుడితే? అదే ఇప్పటి వార్త. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా స్టూడెంట్ యూనిఫారం ను...
Slider చిత్తూరు

ఎమ్మెల్యే రోజాకు రోజా పూలతో పూలాభిషేకం (వీడియో)

Satyam NEWS
వైసీపీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఏం చేసినా సంచలనమే. మొన్నటికి మొన్న డప్పు కొట్టి వార్తల్లో నిలిచారు. మళ్లీ నిన్న రోజాకు రోజాలతో పూలాభిషేకం చేయడం హాట్ టాఫిక్‌గా మారింది....
Slider చిత్తూరు

చిత్తూరు వైకాపాలో చిచ్చుపెట్టిన పదవుల పందారం

Satyam NEWS
కార్పొరేషన్ పదవుల పందారం నేపథ్యంలో జిల్లా పార్టీల్లో సొంత కుంపట్లు ఎక్కువ అయ్యే అవకాశం కలిగిందని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాపోతున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత...
Slider ప్రత్యేకం

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ చంద్రబాబు కోవర్ట్

Satyam NEWS
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబునాయుడి కోవర్ట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కోవర్టులా కాంగ్రెస్‌లోకి వెళ్లారని ఆమె అన్నారు. ఇప్పుడు పిసిసి...
Slider చిత్తూరు

జబర్దస్త్ లో డాన్సులు వేసుకోక మీకు పదవి ఎందుకు?

Satyam NEWS
ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు భయపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు. దాంతో రాష్ట్రంలో యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా సాధిస్తే...
Slider చిత్తూరు

నాగాలమ్మ దేవాలయాన్ని పునర్ నిర్మించిన ఎమ్మెల్యే రోజా

Satyam NEWS
చిత్తూరు జిల్లా నగరిలో పాడుబడిన నాగాలమ్మ దేవాలయాన్ని శాసనసభ్యురాలు ఆర్ కె రోజా పునర్ నిర్మించారు. నగరి దేశమ్మ దేవాలయంలో భాగంగా ఉన్న నాగాలమ్మ గుడిని చాలా కాలంగా పాడుబడి ఉన్నది. నాగాలమ్మను ఆరాధ్య...
Slider ముఖ్యంశాలు

నగరిలో నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.100 కోట్లు

Satyam NEWS
చిత్తూరు జిల్లా నగరి లో నీటిపారుదల ప్రాజెక్టులను తక్షణమే చేపట్టేందుకు వీలుగా నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హామీ ఇచ్చారు. నేడు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్...