40.2 C
Hyderabad
April 29, 2024 17: 19 PM
Slider చిత్తూరు

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య….

#Crime Scene

తిరుపతి జీవకోన లోని రాజీవ్ గాంధీ నగర్ లో ఈ ఘటన జరిగింది.

ఆటో డ్రైవర్ రమణ చిన్న కుమారుడు సాయి సందీప్(19) గా పోలీసులు గుర్తించారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతితో కుటుంబ గొడవలు రావడం, చెడు అలవాట్లకు బానిసై జీవనోపాధి లేక ఆర్థిక ఇబ్బందులుతో ఇంటిలో ఎవరు లేకపోవడంతో ఉరివేసుకొని మృతి చెందినట్టు భావిస్తున్నారు.

మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అలిపిరి ఎస్ ఐ పరమేశ్వర నాయక్.

Related posts

సకాలంలో సరుకులు అందించాలి

Bhavani

అంబర్ పేట్ లోఅంగరంగ వైభవంగా రావణ దహనం

Satyam NEWS

War is on: రష్యాను ఓడించడం అసాధ్యం

Satyam NEWS

Leave a Comment