తిరుపతి జీవకోన లోని రాజీవ్ గాంధీ నగర్ లో ఈ ఘటన జరిగింది.
ఆటో డ్రైవర్ రమణ చిన్న కుమారుడు సాయి సందీప్(19) గా పోలీసులు గుర్తించారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతితో కుటుంబ గొడవలు రావడం, చెడు అలవాట్లకు బానిసై జీవనోపాధి లేక ఆర్థిక ఇబ్బందులుతో ఇంటిలో ఎవరు లేకపోవడంతో ఉరివేసుకొని మృతి చెందినట్టు భావిస్తున్నారు.
మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అలిపిరి ఎస్ ఐ పరమేశ్వర నాయక్.