రానున్న బక్రీద్ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో, పీస్ కమిటీ మెంబర్ లతో జోగుళాoబ గద్వాల్ జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ శాంతి సమావేశం నిర్వహించారు. ఈ రోజు గద్వాల్ పట్టణ పోలీసు...
ప్రజల సహకారంతో జిల్లాలో శాంతిభద్రతలు నెలకొల్పుతామని గద్వాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రంజన్ రతన్ కుమార్ అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల...