32.2 C
Hyderabad
May 19, 2024 16: 43 PM

Tag : Janasena

Slider చిత్తూరు

కిరణ్ రాయల్ ను తిరుపతి ఇన్ చార్జిగా నియమించడం హర్షణీయం

Satyam NEWS
చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జిగా కె. కిరణ్ రాయల్ ను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నియమించడం పై కాపు జాగృతి హైదరాబాద్ కన్వీనర్ కె లలిత్...
Slider ఆంధ్రప్రదేశ్

పవన్ కు జనసేన ఎమ్మెల్యే వెన్నుపోటు

Satyam NEWS
జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే జగన్ తో కలిసిపోయినట్లే కనిపిస్తున్నది. ఇంతకు ముందే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇప్పుడు మళ్లీ అదే పని చేశారు. ఒక వైపు జనసేన...
Slider ఆంధ్రప్రదేశ్

మీరే చెప్పేదానికి కమిటీ వేయడం దేనికి?

Satyam NEWS
తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే… కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. అలాగ… ఒక్క అమరావతి రాజధానికే దిక్కు దివాణం లేదు ఇప్పటి దాక, మరి జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు...
Slider ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ ప్రమాదకరమైన విభజన శక్తి

Satyam NEWS
జనసేన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాజు రవితేజ పార్టీ పదవికి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ మిత్రుడు, జనసేనలో కీలకంగా పనిచేసిన రాజు రవితేజ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి పెద్ద కుదుపుగా...
Slider ఆంధ్రప్రదేశ్

పవర్ ట్వీట్: మీ పేరుతో ఉల్లిపాయల పథకం పెట్టండి

Satyam NEWS
ఘాటైన విమర్శలు చేస్తూ తన దైన శైలిలో ప్రజా సమస్యలు లేవనెత్తుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మరో అంశం లేవనెత్తారు. అన్ని పథకాలకు వైఎస్ ఆర్ పేరు పెట్టుకుంటున్న ప్రభుత్వానికి సెటైర్...
Slider ముఖ్యంశాలు

పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టిన జనసేన నాయకుడు

Satyam NEWS
హెడ్డింగ్ తప్పు అనుకుంటున్నారా కాదు. కరెక్టే చదివారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అదే పార్టీకి చెందిన నాయకుడు ఒకరు కేసుపెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుల మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని...
Slider ప్రత్యేకం

సాంప్రదాయ వస్త్రాలలో స్వామివారి దర్శనం చేసుకున్న పవన్

Satyam NEWS
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది సేపటి కిందట తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఎన్నో వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సాంప్రదాయ దుస్తులలో స్వామివారిని దర్శించుకోవడం చూపరులను ఆకట్టుకుంది. అడ్డపంచె, కండువా,...
Slider విశాఖపట్నం

దేశంలో రక్షణ కరవైన మహిళలు

Satyam NEWS
దేశంలో మహిళల మీద జరుగుతున్న అకృత్యాలను పూర్తిగా అరికట్టే కఠినమైన చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని అనకాపల్లి జనసేన పార్టీ డిమాండ్ చేసింది. సాయంత్రం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్ నుండి నాలుగు రోడ్ల కూడలి...
Slider ఆంధ్రప్రదేశ్

మాతృ భాషలో బోధన జరగకపోతే విపరీత పరిణామాలు

Satyam NEWS
“మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన సాగితేనే విద్యార్థులకు ఎన్నో విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. రాజ్యాంగం కూడా మాతృభాషలోనే బోధన ఉండాలని చెబుతోంది” అని విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు స్పష్టం చేశారు. తెలుగు మాధ్యమాన్ని...
Slider ఆంధ్రప్రదేశ్

మోడీ మన్ కీ బాత్ విన్నారా వైసీపీ నేతలూ

Satyam NEWS
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏపిలో అధికారంలో ఉన్న వైసిపి నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మన్ కీ...