ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తూ రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమం అమరావతి నుండి ప్రారంభించిన శుభ సందర్భంగా రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట...