24.7 C
Hyderabad
May 20, 2024 01: 57 AM

Tag : Mallu Bhatti Vikramarka

Slider ముఖ్యంశాలు

ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం తెస్తున్న కార్పొరేట్ వ్యవసాయం

Satyam NEWS
కార్పొరేట్ వ్యవసాయం వల్ల దేశంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతులతో ముఖముఖిలో భాగంగా తాండ్ర గ్రామ రైతులతో భట్టి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భట్టితోపాటు...
Slider ముఖ్యంశాలు

సమస్యల సుడిగుండంలో తెలంగాణ రైతాంగం

Satyam NEWS
సమస్యల సుడిగుండంలో ఉన్న రైతాంగం తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. రైతులతో ముఖముఖి యాత్రలో భాగంగా నారాయణ్ ఖేడ్ లో ఏర్పాటు చేసిన...
Slider నిజామాబాద్

తెలంగాణ నిధులు దోపిడీ చేస్తున్న కేసీఆర్

Satyam NEWS
కొన్నిలక్షల ఎకరాలకు నీళ్లు పారేలా.. ఈ ప్రాంతానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు అందించారని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతులతో ముఖాముఖీలో భాగంగా ఆయన ఈ రోజు...
Slider వరంగల్

కాళేశ్వరం ఆలయంలో కాంగ్రెస్ నాయకుల ప్రత్యేక పూజలు

Satyam NEWS
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయాన్ని సీఎల్పీనేత మల్లు బట్టి విక్రమార్క నేడు సందర్శించారు. ఆయనతో బాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు...
Slider ముఖ్యంశాలు

నిరాశ నిస్పృహ‌ లలో కొట్టుమిట్టాడుతున్న సీఎం కేసీఆర్

Satyam NEWS
ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో నిరాశ, నిస్పృహ‌ కొట్టొచ్చిన్నట్లు కనబడుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో...
Slider ఖమ్మం

ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా?

Satyam NEWS
ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంది ప్రజల సమస్యలు తీర్చడానికా కేసీఆర్ కుటుంబ సభ్యుల సమస్యలు తీర్చుకోవడానికా అని మధిర ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ...
Slider ఖమ్మం

నిరుద్యోగులను నిలువునా ముంచిన టీఆర్ఎస్ పార్టీ

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో టీచర్ల పోస్టులు కొన్నివేల సంఖ్యలో ఖాలీలు ఉంటే విద్యార్థులకు చదువు ఎక్కడ దొరుకుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు.. ప్రభుత్వంపై మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో...
Slider ముఖ్యంశాలు

ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇది రైతన్నల పొలికేక

Satyam NEWS
రైతులకు వ్యతిరేకంగా బిల్లులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, నియంత్రణ పంటలతో రైతులకు అన్యాయం చేస్తున్న కేసీఆర్ లకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మల్లు అన్నారు. రైతులను మోసం...
Slider ఖమ్మం

వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా మల్లు భట్టి ట్రాక్టర్ ర్యాలీ

Satyam NEWS
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులు నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు రైతులతో కలిసి నేడు భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. మొదటగా...
Slider ఖమ్మం

కేసీఆర్‌ ఒక చేత‌కాని ముఖ్య‌మంత్రి

Satyam NEWS
ప్రత్యేక రాష్ట్రంలో సాగునీటి రంగం పూర్తిగా అధోగ‌తి పాలైంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్య‌క్షుడు పువ్వాళ్ల దుర్గా ప్ర‌సాద్‌, మాజీ ఎమ్మెల్సీ...