25.7 C
Hyderabad
May 20, 2024 03: 39 AM

Tag : Mallu Bhatti Vikramarka

Slider ఖమ్మం

డబుల్ ఇండ్లపై చేతులెత్తేసిన ప్రభుత్వం

Satyam NEWS
ఎన్నికల సందర్భంగా అర్హులైనవారికి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. గురువారం ఆయన ఖమ్మం పట్టణంలోని దంసలాపురం...
Slider ముఖ్యంశాలు

రూ.6 ల‌క్ష‌ల కోట్ల అప్పుల కుప్పగా తెలంగాణ

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోతోంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు అన్నారు. సోమ‌వారం అసెంబ్లీ ఎదుట ఉన్న గ‌న్ పార్క్ లో మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. భ‌ట్టితో పాటు ఎమ్మెల్యేల దుద్దిళ్ల...
Slider ముఖ్యంశాలు

కరోనా పేరుతో దోచుకుంటున్న ప్రయివేట్ ఆసుపత్రులు

Satyam NEWS
రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కేసీఆర్ చేతగాని పాలన వల్ల తెలంగాణలో కరోనా మరణాలు సంభవించాయని ఆయన మండిపడ్డారు. శనివారం భట్టి విక్రమార్క మల్లు గాంధీ...
Slider ముఖ్యంశాలు

భట్టి నాయకత్వంలో పటిష్టంగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్

Satyam NEWS
తెలంగాణ కాంగ్రెస్ కొత్త దూకుడును అలవాటు చేసుకుంది. దివంగత ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్సార్ త‌రువాత దాదాపు అధికార పార్టీపై దూకుడు మ‌ర్చిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త జ‌వ‌స‌త్వాల‌తో దూసుకుపోతోంది. అధికార టీఆర్ఎస్ పై గ‌ట్టిగా...
Slider ముఖ్యంశాలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి

Satyam NEWS
ఆసుపత్రుల సందర్శన లో భాగంగా సూర్యాపేటకు చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బృందం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు....
Slider ముఖ్యంశాలు

గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా?

Satyam NEWS
ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులను కూడా ఆరున్నర ఏళ్లుగా భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ గాడిదలు కాస్తున్నారా లేక గుడ్డి గుర్రానికి పళ్ళు...
Slider ముఖ్యంశాలు

నీళ్లెక్కడ నియామకాలెక్కడ కేసీఆరూ

Satyam NEWS
ఉద్యమంతా నీళ్ల కోసం నియామకాల కోసం అన్న ఉద్యమకారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ప్రశ్నించారు. ఉద్యోగాల కోసమే ఉద్యమంలోకి వచ్చాను.. నేనే పెద్ద ఉద్యకారుడిని అని చెప్పుకునే...
Slider ముఖ్యంశాలు

త్వరలో జిల్లా ఆసుపత్రులను సందర్శిస్తాం

Satyam NEWS
కాంగ్రెస్‌ ప్రతినిధుల ఆధ్వర్యంలో దిల్లీ వెళ్లి నదీ జలాల సమస్యను వివరిస్తామని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. జూమ్‌ ఆప్‌ ద్వారా సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ప్రజా సమస్యలు, కరోనా...
Slider ఖమ్మం

కరోనాను అడ్డుకోవడానికి స్వీయ నియంత్రణే శరణ్యం

Satyam NEWS
వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి కేవలం స్వీయ నియంత్రణే శరణ్యమని సి ఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా స్థానిక మధిర ప్రభుత్వ ఆసుపత్రి...
Slider ముఖ్యంశాలు

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న బిజెపి

Satyam NEWS
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే రీతిలో ప్రవర్తిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ గోవా, మధ్యప్రదేశ్, మణిపూర్, ఇవాళ...