డబుల్ ఇండ్లపై చేతులెత్తేసిన ప్రభుత్వం
ఎన్నికల సందర్భంగా అర్హులైనవారికి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. గురువారం ఆయన ఖమ్మం పట్టణంలోని దంసలాపురం...