డ్వాక్రా మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభయ హస్తం పథకాన్ని టిఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేసి మహిళలను మోసం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తుంటే ఏమని తిట్టాలో కూడా అర్ధం కావడం లేదు. తెలంగాణ లోని 119 నియోజకవర్గాలలో ఇంకా 20 నుంచి 25 శాతం ఓటు బ్యాంకు ఇంకా ఆ పార్టీకి...
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టిన అనంతరం ఎమ్మెల్యేలు పొడెం...
పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చేస్తున్న సైకిల్ యాత్ర రెండోరోజు కొనసాగుతోంది. భట్టి విక్రమార్క చేస్తున్న సైకిల్ యాత్రకు మధ్యతరగతి ప్రజలు, మహిళలు,...
రాష్ట్రంలో చతికిలబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ కి నాయకులు చేపట్టిన పాదయాత్రలు కొత్త కిక్ ఇచ్చాయి. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి...
కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన రైతులతో ముఖాముఖి-పొలంబాట, పోరుబాటు కార్యక్రమాలు తెలంగాణ సమాజంపై మంచి ప్రభావాన్ని చూపించాయి. పొలంబాట-పోరుబాటలో రైతుల సమస్యలు నేరుగా తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ...
ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోయి, జ్ఞానం లేవని, ఎవరు చెప్పినా వినే రకం కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలు విమర్శలు చేశారు. నోటికి వచ్చనట్లు బూతులు మాట్లాడే ముఖ్యమంత్రిని కేసీఆర్ ఒక్కరేనని...
కార్పొరేట్ వ్యవసాయం వల్ల దేశంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతులతో ముఖముఖిలో భాగంగా తాండ్ర గ్రామ రైతులతో భట్టి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భట్టితోపాటు...