36.2 C
Hyderabad
May 8, 2024 16: 30 PM

Tag : Mallu Bhatti Vikramarka

Slider ఖమ్మం

నాలుగున్నరేళ్లుగా అభయహస్తం లేదు

Sub Editor 2
డ్వాక్రా మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభయ హస్తం పథకాన్ని టిఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేసి మహిళలను మోసం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క...
Slider ఖమ్మం

కేసీఆర్ కు సవాల్: రైతుల దగా పై చర్చకు సిద్ధమా?

Sub Editor 2
రైతుబంధు పేరుతో రైతులను టిఆర్ఎస్ సర్కార్ దగా చేస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సీఎం కేసీఆర్ దీనికి అంగీకరించకుంటే బహిరంగ చర్చకు సిద్ధమవ్వాలని ముదిగొండ పాదయాత్ర వేదికగా భట్టి సవాల్ విసిరారు....
Slider సంపాదకీయం

ఇప్పటికి బుద్ధి మార్చుకోలేని తెలంగాణ వృద్ధ కాంగ్రెస్ నేతలు

Satyam NEWS
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తుంటే ఏమని తిట్టాలో కూడా అర్ధం కావడం లేదు. తెలంగాణ లోని 119 నియోజకవర్గాలలో ఇంకా 20 నుంచి 25 శాతం ఓటు బ్యాంకు ఇంకా ఆ పార్టీకి...
Slider హైదరాబాద్

ప్రజలను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ బడ్జెట్

Satyam NEWS
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టిన అనంతరం ఎమ్మెల్యేలు పొడెం...
Slider ఖమ్మం

నిత్యావసరాలు ధరలు ఇలా పెరిగితే బతికేది ఎలా?

Satyam NEWS
పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చేస్తున్న సైకిల్ యాత్ర రెండోరోజు కొనసాగుతోంది. భట్టి విక్రమార్క చేస్తున్న సైకిల్ యాత్రకు మధ్యతరగతి ప్రజలు, మహిళలు,...
Slider ఖమ్మం

మోదీ, కేసీఆర్ పాల‌న‌లో దేశం 40 ఏళ్లు వెన‌క్కు

Satyam NEWS
కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచి దేశ ప్ర‌జ‌ల‌ను 40 ఏళ్లు వెన‌క్కు తీసుకెళ్లాయ‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు మండిప‌డ్డారు. పెరుగుతున్న పెట్రోల్‌, జీడిల్ ధ‌ర‌ల‌ను నిర‌సిస్తూ భ‌ట్టి...
Slider ముఖ్యంశాలు

చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి పాదయాత్రల కిక్కు

Satyam NEWS
రాష్ట్రంలో చతికిలబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ కి నాయకులు చేపట్టిన పాదయాత్రలు కొత్త కిక్ ఇచ్చాయి. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి...
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ బలాన్ని చాటి చెప్పిన భట్టి రైతు యాత్ర

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన రైతులతో ముఖాముఖి-పొలంబాట, పోరుబాటు కార్యక్రమాలు తెలంగాణ సమాజంపై మంచి ప్రభావాన్ని చూపించాయి. పొలంబాట-పోరుబాటలో రైతుల సమస్యలు నేరుగా తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ...
Slider ఖమ్మం

కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే.. రైతులు నష్టపోతారు

Satyam NEWS
ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోయి, జ్ఞానం లేవని, ఎవరు చెప్పినా వినే రకం కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలు విమర్శలు చేశారు. నోటికి వచ్చనట్లు బూతులు మాట్లాడే ముఖ్యమంత్రిని కేసీఆర్ ఒక్కరేనని...
Slider ముఖ్యంశాలు

ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం తెస్తున్న కార్పొరేట్ వ్యవసాయం

Satyam NEWS
కార్పొరేట్ వ్యవసాయం వల్ల దేశంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతులతో ముఖముఖిలో భాగంగా తాండ్ర గ్రామ రైతులతో భట్టి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భట్టితోపాటు...