కండబలం, ధనబలం లేకుండా ఒక వ్యక్తి ఈ సువిశాల దేశాన్ని పాలించగలడు అని నిరూపించిన వ్యక్తి పివి నరసింహారావు అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈరోజు...
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటీవ్ కేసులపై సత్వర చర్యలు తీసుకోకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ శాసనసభా పక్షం వ్యాఖ్యానించింది. ఈ మేరకు సీఎల్పీ లీడర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ బట్టి...
కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర సంపదను దోచుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలంతా కరోనాతో ఇబ్బందుల్లో ఉంటే ఆగమేఘాల మీద సచివాలయాన్ని...
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇతర ప్రాంతాల...
టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర పరిపాలన చూసుకుంటే ఆందోళనకర పరిస్థితి కనిపిస్తున్నదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. గత బడ్జెట్ సమావేశాలలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తుందని...