తెలంగాణలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని బీజేపీ నేత మర్రి శశిధర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని మర్రి శశిధర్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి తమ కుటుంబం సంబంధాలు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం...