కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోనియా గాంధీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. చాలా బాధతో కాంగ్రెస్ను వీడుతున్నానని, పార్టీలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు. శశిధర్ రెడ్డి తండ్రి మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఏపీ సీఎంగా రెండు పర్యాయాలు పనిచేశారు. శశిధర్రెడ్డి కేంద్ర స్థాయిలో కీలక పదవిలో కూడా పనిచేశారు . సనత్ నగర్ ఎంఎల్ఏ గా కూడా పనిచేశారు. కాగా శశిధర్ . రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు.
previous post
next post