38.2 C
Hyderabad
April 29, 2024 20: 39 PM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మర్రి

#marri

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోనియా గాంధీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. చాలా బాధతో కాంగ్రెస్ను వీడుతున్నానని, పార్టీలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు. శశిధర్ రెడ్డి తండ్రి మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఏపీ సీఎంగా రెండు పర్యాయాలు పనిచేశారు. శశిధర్రెడ్డి కేంద్ర స్థాయిలో కీలక పదవిలో కూడా పనిచేశారు . సనత్ నగర్ ఎం‌ఎల్‌ఏ గా కూడా పనిచేశారు. కాగా  శశిధర్ . రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు.

Related posts

ప్రయివేటు టీచర్లను ఆదుకుంటున్న ప్రభుత్వ టీచర్లు

Satyam NEWS

20న అయోధ్య మైదానంలో హైందవ శంఖారావం…!

Bhavani

మహబూబ్ నగర్ లో ఒకేషనల్ విద్యార్థుల అప్రెంటిస్షిప్ జాబ్ మేళా

Satyam NEWS

Leave a Comment