26.2 C
Hyderabad
May 19, 2024 21: 53 PM

Tag : Minister Sabita Indrareddy

Slider ముఖ్యంశాలు

జర్నలిస్టు శ్రీనివాస్ పై అక్రమ కేసును ఎత్తివేయాలి

Satyam NEWS
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సీనియర్ పాత్రికేయుడు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ పై అక్కడి పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల...
Slider రంగారెడ్డి

విద్యాశాఖా మంత్రిని కలిసిన తల కొండపల్లి జడ్పిటిసి

Satyam NEWS
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. తలకొండపల్లి మండలంలోని పాఠశాలల వివిధ...
Slider రంగారెడ్డి

మీర్ పేట్ లో భూగర్భం డ్రైనేజీ పనులు ప్రారంభం

Satyam NEWS
మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16 వ వార్డు డివిజన్ లో ఎంతో కాలంగా పెండింగులో ఉన్న భూగర్భ డ్రైనేజీ లీకేజీ సమస్యను పరిష్కరించే పనులను కార్పొరేటర్  ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్...
Slider రంగారెడ్డి

కల్తీ కల్లు తాగి వికారాబాద్‌లో వంద మందికి అస్వస్థత

Satyam NEWS
వికారాబాద్‌లో కల్తీ కల్లు తాగి రెండు గ్రామాల్లో దాదాపు 100 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం...
Slider నిజామాబాద్

తెలంగాణ విద్యారంగంలో మార్పులు తెస్తున్నాం

Satyam NEWS
విద్యారంగంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకువస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థులు విద్యాబోధన నష్టపోకుండా డిజిటల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు పుట్టినందుకు తల్లిదండ్రులు, బ్రతికినందుకు...
Slider రంగారెడ్డి

ప్రభుత్వ ఆసుపత్రులపై అపోహలతో ప్రయివేటుకు వెళ్లవద్దు

Satyam NEWS
కరోనా వైరస్‌కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా కారణంగా ఎవరూ ఆందోళనకు గురికావద్దని ఆమె అన్నారు. చేవెళ్ళ ప్రభుత్వ ఆస్పత్రికి  కన్సర్న్ సంస్థ అందించిన...
Slider రంగారెడ్డి

సంక్షేమ రంగానికి 47వేల కోట్ల రూపాయల వ్యయం

Satyam NEWS
రాష్ట్రంలో సంక్షేమ రంగానికి 47 వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్న రాష్ట్రం దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల...
Slider రంగారెడ్డి

అన్మాస్ పల్లి గ్రామంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

Satyam NEWS
స్థానిక విద్యుత్ అవసరాలను తీర్చేందుకు వీలుగా 33/11కేవి విద్యుత్ సబ్ స్టేషన్ కు నేడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్ పల్లి గ్రామంలో విద్యుత్...
Slider తెలంగాణ

ప్రియాంక కుటుంబానికి మంత్రి సబిత పరామర్శ

Satyam NEWS
దారుణ హ‌త్య‌కు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబ‌ స‌భ్యుల‌ను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ దారుణ ఘ‌ట‌న‌ను ఆమె తీవ్రంగా...
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ కు పాలిటెక్నిక్ కాలేజీ కావాలి

Satyam NEWS
వెనుకబడి ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు తక్షణమే పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేయాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కోరారు. ఆ మేరకు ఆయన నేడు తెలంగాణా రాష్ట్ర విద్యాశాఖ...