తెలంగాణను ఊటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో మూడు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో...