విద్యా శాఖ మంత్రిచే సత్కారం అందుకున్న మధుసూదన శర్మ
శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ సంస్థ ఆధ్వర్యములో ప్రముఖ కవి దంపతులు వీణా హనుమంతరెడ్డి పుస్తకావిష్కరణ సభ జరిగింది. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆదివారం రాత్రి నిర్వహించిన కవిసమ్మేళనంలో పాల్గొని కవితాగానం చేసినందుకు, కొల్లాపూర్...