23.2 C
Hyderabad
May 8, 2024 01: 18 AM

Tag : Minister Sabita Indrareddy

Slider ముఖ్యంశాలు

విద్యా శాఖ మంత్రిచే సత్కారం అందుకున్న మధుసూదన శర్మ

Satyam NEWS
శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ సంస్థ  ఆధ్వర్యములో ప్రముఖ కవి దంపతులు వీణా హనుమంతరెడ్డి పుస్తకావిష్కరణ సభ జరిగింది. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆదివారం రాత్రి నిర్వహించిన కవిసమ్మేళనంలో పాల్గొని  కవితాగానం చేసినందుకు, కొల్లాపూర్...
Slider రంగారెడ్డి

కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు

Satyam NEWS
విద్యారంగంతో పాటు ఏ రంగంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయ సహకారాలు అందటంలేదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ  మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం  ఉప్పల్ సర్కిల్ పరిధిలో  చిల్కానగర్...
Slider ప్రత్యేకం

వితంతు పెన్షన్ పేరు మార్చాలి

Satyam NEWS
వితంతు పెన్షన్ అనే పేరు మూఢనమ్మకాలను పెంచే విధంగా ఉందని అందువల్ల తక్షణమే ఆ పేరు మార్చాలని ‘విన్నపం ఒక పోరాటం’ అధ్యక్షురాలు చీకూరి లీలావతి కోరారు. వితంతు పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్...
Slider రంగారెడ్డి

సంక్షేమంతో బాటు ప్రాధాన్యతాక్రమంలో అభివృద్ధి పనులు

Satyam NEWS
గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడం కోసం అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా...
Slider ముఖ్యంశాలు

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా కోవిడ్‌ నిబంధనలతో నిర్వహించాలి

Satyam NEWS
ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ పై హైదరాబాదు నుండి జిల్లాల కలెక్టర్లు అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి సందీప్...
Slider హైదరాబాద్

మంత్రి ఆదేశంతో సెల్లార్ నీటిని క్లియర్ చేసిన అధికారులు

Sub Editor
నిన్న రాత్రి కురిసిన వర్షాలకు హైదరాబాద్ లోని హుడా కాంప్లెక్స్ లో డ్రైనేజ్ పొంగి పొర్లింది. కొన్ని అపార్ట్మెంట్ లలోని సెల్లార్లలో వరద నీరు పొంగి ప్రవహిస్తున్నది. విషయం తెలుసుకున్న మంత్రి సబితాఇంద్రా రెడ్డి...
Slider ముఖ్యంశాలు

ప్రయివేటు స్కూళ్ల వారికి ప్రభుత్వ సాయం షురూ

Satyam NEWS
కరోనా సృష్టించిన సంక్షోభంతో  ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకలి బాధలు తీర్చి, అక్కున చేర్చుకొన్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి...
Slider రంగారెడ్డి

వికారాబాద్ జిల్లా తాండూర్ లో కరోనా సేవలు ప్రారంభం

Satyam NEWS
కరోనా బారిన పడిన వారికి తాండూర్ లోనే వైద్య సేవలు అందించడo జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి   సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు....
Slider ముఖ్యంశాలు

మే 31 వరకూ స్కూళ్లకు వేసవి సెలవులు

Satyam NEWS
ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవులపై ముఖ్యమంత్రి...
Slider ప్రత్యేకం

తెలంగాణ లో రేపటి నుంచి స్కూళ్లు బంద్

Satyam NEWS
స్కూళ్లలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య కాలేజీలు మినహా రాష్ట్రంలోని విద్యా సంస్థలు అన్నింటిని తాత్కాలికంగా రేపటి నుంచి మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ...