25.7 C
Hyderabad
May 20, 2024 08: 38 AM

Tag : MLA Saidireddy

Slider నల్గొండ

అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

Satyam NEWS
సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని నియోజకవర్గ MLA శానంపూడి సైదిరెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది...
Slider నల్గొండ

రైతు భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS
రైతు భీమా పథకాన్ని నియోజకవర్గ రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు సైదిరెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం  ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భీమా పథకం...
Slider నల్గొండ

రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవిన్యూ చట్టం

Sub Editor
నూతన రెవిన్యూ చట్టం తీసుకురావడం వలన తరతరాల నుండి వెంటాడుతున్న భూసమస్యలకు పరిష్కా రం దొరుకుతుందని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల సర్వ సభ్య...
Slider నల్గొండ

ముత్యాలమ్మకు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ముత్యాలమ్మ బోనాల పండుగ జాతర రెండవ రోజు వైభవంగా జరిగింది. వయస్సు ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో జాతర కార్యక్రమంలో పాల్గొని హుజూర్ నగర్ నియోజకవర్గ...
Slider నల్గొండ

హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైది రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్  ఆధ్వర్యంలో హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  పుట్టినరోజు వేడుకలను ఘనంగా  నిర్వహించారు. ఈ...
Slider నల్గొండ

గ్రామాల అభివృద్ధే తెరాస ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

Satyam NEWS
గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపడమే తెరాస  ప్రభుత్వ లక్ష్యమని, రాష్టంలో పాడి రైతుల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి   తెలిపారు. హుజూర్ నగర్ ...
Slider నల్గొండ

విద్యార్ధులకు సన్నబియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం మనదే

Satyam NEWS
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్...
Slider నల్గొండ

కరోనా కారణంగా శుభకార్యాలకు ఇక దూరం

Satyam NEWS
కరోనా మహమ్మారి ప్రబలుతున్న వేళ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలనే ఆలోచనతో కరోనా మహమ్మారి కొంత తగ్గేంత వరకు ప్రభుత్వ ప్రయివేటు శుభకార్యాలు అన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్...
Slider నల్గొండ

మఠంపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శుఖుస్థాపన చేశారు. చౌటపల్లి గ్రామంలో DMFT నిధుల ద్వారా మంజూరైన నిధులతో చౌటపల్లి,...
Slider నల్గొండ

పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే

Satyam NEWS
హుజూర్ నగర్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి, పర్యావరణ జెండాను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎగురవేశారు. హుజుర్ నగర్ మునిసిపాలిటీ లోని వివిధ వార్డులలో ఆయన పర్యటించారు. మొక్కలు నాటిన అనంతరం...