అమరవీరుల శాంతి స్థూపం వద్ద నివాళులు
హుజుర్ నగర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా ఈరోజు హుజుర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అమరవీరుల శాంతి స్థూపనికి నివాళులర్పించి అనంతరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, పట్టణంలోని గ్రంధాలయంలో...