రైతు భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రైతు భీమా పథకాన్ని నియోజకవర్గ రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు సైదిరెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భీమా పథకం...