ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి ఇంటింటికీ తీసుకువచ్చి ఇస్తామన్న బియ్యం ఏది? వారు చెప్పిన అసలు బియ్యం ఏది? అని జనసేన నాయకుడు లీలాకృష్ణను పవన్ కళ్యాణ్ అడిగారు. కాకినాడ రైతు సౌభాగ్య దీక్ష...
ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ, జగన్ రెడ్డి సర్కారు వైఖరిపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్ష ప్రారంభమైంది. కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా ఐ.టి.ఐ పక్కన ఏర్పాటు...
రేప్ చేసిన వారిని నాలుగు బెత్తం దెబ్బలతో శిక్షించాలని తమ్ముడు చెబితే అన్న మాత్రం మరణ శిక్ష విధించే చట్టాన్ని సమర్థిస్తున్నారు. దిశ సంఘటన జరిగిన కొత్తలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...
దిశ అత్యాచారం, హత్య ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటుడు సుమన్ తీవ్రంగా ఖండించారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలని పవన్ కళ్యాణ్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది సేపటి కిందట తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఎన్నో వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సాంప్రదాయ దుస్తులలో స్వామివారిని దర్శించుకోవడం చూపరులను ఆకట్టుకుంది. అడ్డపంచె, కండువా,...
“మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన సాగితేనే విద్యార్థులకు ఎన్నో విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. రాజ్యాంగం కూడా మాతృభాషలోనే బోధన ఉండాలని చెబుతోంది” అని విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు స్పష్టం చేశారు. తెలుగు మాధ్యమాన్ని...
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను 5 నెలలు వదిలేసి, 50 మందిని చంపేసి ఇప్పుడు ఇసుక వారోత్సవాలు చేస్తున్నారని ఇదేం చోద్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మంగళగిరి లో డొక్కా సీతమ్మ...
భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరుతో ఆహారం శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా బాపట్ల లోని గడియార స్తంభం సమీపంలో మహాలక్ష్మి చెట్టు...
ఇసుక కొరతపై రేపు విజయవాడ ధర్నాచౌక్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నారని దీనికి మద్దతు పలకాలని తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన అధినేత పవన్...
మీ ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదు. నా మూడు పెళ్లిళ్ల వల్లేనా మీరు రెండేళ్లు జైల్లో ఉంది. జనసేన అంటే భయం కాబట్టే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడినా మా...