ఒక వైపు బూతులు మాట్లాడుతూనే పక్కన వాళ్లకు బుద్ధులు చెప్పేవారు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నారు. మరీ ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి అనే నటుడ్ని చూస్తే మాత్రం ఆహా ఎంత బాగా చెబుతున్నాడో...
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పులివర్తి నాని అన్నారు. రాజకీయ విమర్శలు...
రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు పృథ్వీ సిగ్గుపడాలని సినీనటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. అమరావతి రైతులపై ఎస్విబిసి టెలివిజన్ చైర్మన్, సినీనటుడు పృథ్వి దారుణమైన విమర్శలు చేశాడు. పృథ్వి విమర్శలకు పోసాని కృష్ణమురళి క్షమాపణలు...