28.2 C
Hyderabad
May 19, 2024 12: 33 PM

Tag : Save Amaravathi

Slider కృష్ణ

మైనారిటీ, దళిత నేతలను వైసిపి వాళ్లు చంపేస్తారా

Satyam NEWS
రాజధాని అమరావతి తరలింపునకు నిరసనగా నిరసన దీక్ష చేయడానికి స్థల సేకరణ చేస్తున్న తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకులపై శుక్రవారం సాయంత్రం వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు మైనార్టీ...
Slider ఆంధ్రప్రదేశ్

పోలీసులకు మంచి నీళ్లు కూడా ఇచ్చేది లేదు

Satyam NEWS
రాజధాని గ్రామమై మందడంలో ఉదయం నుంచి బంద్ వాతావరణం నెలకొంది. మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా ఉదయమే రహదారిపైకి రైతులు వచ్చారు. పోలీసులకు గ్రామస్థుల సహాయ నిరాకరణ చేస్తున్నారు. తమ గ్రామంలో మంచినీళ్లు సహా పోలీసులకు...
Slider ముఖ్యంశాలు

సిఎం జగన్ అభీష్టానికి అనుగుణంగానే బోస్టన్ నివేదిక

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే మంకుపట్టుతో ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అభీష్టానికి అనుకూలంగానే బోస్టన్ గ్రూప్ కూడా నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. అమరావతిలో సీఎం జగన్‌కు...
Slider ఆంధ్రప్రదేశ్

రాజధాని గ్రామాల మహిళలపై పోలీసు దాడి అమానుషం

Satyam NEWS
రాజధాని గ్రామాల్లో  రైతులు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. రాజధానికి భూములిచ్చిన వారిపై దౌర్జన్యం చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. శాంతియుతంగా...
Slider ఆంధ్రప్రదేశ్

ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసు పైశాచికత్వం

Satyam NEWS
రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. మందడం గ్రామంలో పోలీసులు ఆందోళనకారుల పట్ల దారుణంగా వ్యవహరించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలను అరెస్టు చేశారు. మహిళా పోలీసులు రంగంలో దిగి...
Slider ఆంధ్రప్రదేశ్

నేటి నుండి రాజధాని 29 గ్రామాల్లో సకల జనుల సమ్మె

Satyam NEWS
రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల్లో సకల జనుల సమ్మెకు రాజధాని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. దాంతో ఈ గ్రామాలలో అన్ని కార్యక్రమాలు బంద్ చేస్తున్నారు. సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగులు కూడా సకల జనుల...
Slider ఆంధ్రప్రదేశ్

రాజధాని కోసం రాష్ట్రపతికి పోస్టు కార్డులు

Satyam NEWS
రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని కోరుతూ ప్రతిభ హై స్కూల్ విద్యార్థినీవిద్యార్థులు  పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించారు. గత 16 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా గురువారం మండల కేంద్రమైన తాడేపల్లి నుంచి రాష్ట్రపతి...
Slider సంపాదకీయం

మెర్సీకిల్లింగ్: రైతులు – రాజధాని – రాజకీయ పార్టీలు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తేలికగా తీసుకుంటున్నట్లే కనిపిస్తున్నది. ఆందోళన కేవలం అక్కడి ఐదారు గ్రామాలకే పరిమితం అయి ఉందని అందువల్ల పెద్ద గా...
Slider ముఖ్యంశాలు

మేము చచ్చిపోవాలనుకుంటున్నాం అనుమతివ్వండి

Satyam NEWS
గౌరవనీయులు, భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారికి నమస్కారములు మేము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో మేమంతా ఉన్నపళంగా రోడ్డున...
Slider ఆంధ్రప్రదేశ్

అమరావతి రైతులకు చేతి గాజులు ఇచ్చేసిన భువనేశ్వరి

Satyam NEWS
అమరావతిని కాపాడుకోవడానికి ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి విరాళంగా నారా భువనేశ్వరి తన చేతికి ఉన్న గాజులు తీసి ఇచ్చేశారు. ఎర్రబాలెం రైతు దీక్షకు మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడితో సహా ఆమె...