మైనారిటీ, దళిత నేతలను వైసిపి వాళ్లు చంపేస్తారా
రాజధాని అమరావతి తరలింపునకు నిరసనగా నిరసన దీక్ష చేయడానికి స్థల సేకరణ చేస్తున్న తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకులపై శుక్రవారం సాయంత్రం వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు మైనార్టీ...