40.2 C
Hyderabad
May 6, 2024 16: 06 PM

Tag : Save Amaravathi

Slider తూర్పుగోదావరి

అమరావతి ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష

Satyam NEWS
మూడు రాజధానులు తమకు వద్దని పొలిటికల్ JAC జిల్లా కన్వీనర్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. అమలాపురం లో నేడు జరిగిన JAC సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని 5...
Slider గుంటూరు

జగన్ వైఖరికి నిరసనగా తాడికొండలో భారీ ప్రదర్శన

Satyam NEWS
అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరికి నిరసనగా ఈ రోజు ఉదయం తాడికొండ అడ్డ-రోడ్డు సెంటర్ వద్ద భారీ ఎత్తున రాస్తారోకో జరిగింది. మూడు రాజధానుల ప్రకటనను వారు తీవ్రంగా ఖండించారు....
Slider ప్రత్యేకం

ఫ్యాక్ట్ ఫైండింగ్:చంద్రబాబు మనుషుల ఇన్ సైడ్ ట్రేడింగ్

Satyam NEWS
చంద్రబాబునాయుడి హయాంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఇంత కాలం చెబుతున్న మంత్రులు ఇప్పుడు ఆధారాలతో సహా సేకరించారు. వాటిని నివేదిక రూపంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అప్పగించారు. చంద్రబాబు, టీడీపీ నేతల...
Slider ఆంధ్రప్రదేశ్

అవినీతి కంపెనీకి అమరావతి పనులు ఎలా అప్పగిస్తారు?

Satyam NEWS
ఎన్నికల సమయంలో చెప్పకుండా, నవ రత్నాలలో పెట్టకుండా రాజధాని మార్చే అధికారం జగన్ కు ఎవరు ఇచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. పరిపాలన చేతకాకపోతే  పదవి నుంచి తప్పుకోవాలని ప్రజలే డిమాండ్...
Slider గుంటూరు

రాజధాని మార్పుపై నరసరావుపేటలో భారీ ర్యాలీ

Satyam NEWS
రాజధాని అమరావతి మార్పుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేడు నిరసన ర్యాలి నిర్వహించారు. గుంటూరు,కృష్ణ జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని జేఏసీ కన్వీనర్, నరసరావుపేట నియోజకవర్గ...
Slider ఆంధ్రప్రదేశ్

రాజధాని అమరావతి కోసం కన్నా దీక్ష ప్రారంభం

Satyam NEWS
రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ మౌన దీక్ష ప్రారంభం అయింది. కన్నా దీక్షలో రాజధాని రైతులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. ఆయన...
Slider ఆంధ్రప్రదేశ్

అమరావతి కోసం కన్నా లక్ష్మీ నారాయణ మౌనదీక్ష

Satyam NEWS
రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాజధాని రక్షణ కోసం ప్రత్యక్షపోరాటంలో దిగారు. ఉద్దండరాయపాలెంలో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌన దీక్ష ప్రారంభించారు. 8:30 లకు ఆయన మౌన...
Slider ప్రత్యేకం

విధులు బహిష్కరించిన హైకోర్టు న్యాయవాదులు

Satyam NEWS
మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా హైకోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. దాంతో కోర్టులో కార్యకలాపాలు నిలిపోయాయి. న్యాయవాదులు విధుల  బహిష్కరించి అమరావతి కి అనుకూలంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అమరావతికి మద్దతుగా తుళ్లూరులో...
Slider ప్రత్యేకం

రోజు రోజుకూ ఉధృతమవుతున్న రైతుల ధర్నాలు

Satyam NEWS
అమరావతి రైతుల పోరాటం 9వ రోజుకు చేరింది. ఈ రోజు తుళ్ళూరులో ధర్నా దీక్షలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నది. కులాలు, మతాలకు అతీతంగా తుళ్ళూరులో సర్వమత ప్రార్థనలు నిర్వహించేందుకు రైతులు...