పులి దాడిలో మరణించిన వారి కుటుంబాలకు మంత్రి పరామర్శ
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట మండలం కొండపల్లి, దహెగాం మండలం దిగడలో పులుల దాడుల్లో మరణించిన నిర్మల, విఘ్నేష్ కుటుంబ సభ్యులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...