25.7 C
Hyderabad
May 19, 2024 02: 45 AM

Author : Satyam NEWS

29176 Posts - 23 Comments
Slider ప్రత్యేకం

అగ్నిపరీక్షలో రఘురాముడిని గాలికి వదిలేసిన కమలనాథులు

Satyam NEWS
‘‘రాజు గారూ బాగున్నారా’’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రేమ పూర్వకంగా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో తెలుగులో పలకరించగానే పులకరించిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి రఘురామకృష్ణంరాజును తాజా పరిణామాల నేపథ్యంలో...
Slider నల్గొండ

కార్పోరేట్ వైద్యశాలలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి

Satyam NEWS
18 నుండి 45 సంవత్సరాల వయసు గల వారికి ఉచితంగా వ్యాక్సిన్  వేయాలని TPCC  జాయింట్ సెక్రటరీ ఎండీ. అజీజ్ పాషా కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఆయన...
Slider తూర్పుగోదావరి

మారని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు.. రోగుల నుంచి అధిక ఫీజుల వసూలు

Satyam NEWS
కరోనా రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కొన్ని ఆసుపత్రుల తీరు మారడం లేదు. కరోనా రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన...
Slider కవి ప్రపంచం

ప్రశ్నించుకో

Satyam NEWS
ప్రశ్నించుకో, నిన్ను నీవు నేటి దీన స్థితికి నీ బాధ్యత ఎంతని ప్రశ్నించుకో కనిపించని శత్రువు కాటు వేయటానికి అదను కోసంపొంచి ఉందని తెలిసినా నిర్లక్ష్యం వికృత రూపం తో రక్కసి మరలా విజృంభించింది,...
Slider రంగారెడ్డి

జర్నలిస్టు రవీందర్ రెడ్డిపై సైబర్ క్రైం పోలీసులకు బిజెపి ఫిర్యాదు

Satyam NEWS
తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న జర్నలిస్టు రవీందర్ రెడ్డిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నాయకులు మాధవరం కాంతారావు తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల...
Slider మెదక్

గుడిసెలు తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలి

Satyam NEWS
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని మారెమ్మ టెంపుల్ పరిధిలో పిట్టల వారి గుడిసెలు తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలని సీపీఎం డిమాండ్ చేసింది. పిట్టల వారి గుడిసెల పైన డీజిల్ పోసి తగలబెట్టిన...
Slider ప్రత్యేకం

రఘురామ వ్యవహారంలో ఏపి డాక్టర్లు కరెక్టు రిపోర్టు ఇస్తారా?

Satyam NEWS
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ తీరుపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే భారత్ లోని ఏపీలో ఉన్నామా? లేదా ఏ పాకిస్థాన్ లోనో లేదంటే ఆఫ్ఘనిస్థాన్...
Slider ముఖ్యంశాలు

రఘురామ వ్యవహారంలో లోక్ సభ స్పీకర్ జోక్యం చేసుకోవాలి

Satyam NEWS
పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు పట్ల ఏపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా జోక్యం చేసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. సుమోటోగా ఈ సంఘటనను తీసుకుని లోక్ సభ...
Slider జాతీయం

గంగా నదిలో ఇంకా కొట్టుకువస్తున్న కరోనా శవాలు

Satyam NEWS
కరోనా మరణాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు ప్రకృతి సహకరించడం లేదు. ఇటీవల గంగానదిలో కరోనా మృతదేహాలు కొట్టుకువచ్చి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలలో నది ఒడ్డున...
Slider ప్రత్యేకం

పుకార్ల ప్రమాదం నుంచి వ్యాక్సిన్లకు రక్షణ కావాలి

Satyam NEWS
వ్యాక్సిన్లపై ప్రజలు ఎంతో విశ్వాసం పెట్టుకుంటున్నారు. ప్రభుత్వాలు, నిపుణులు కూడా   విశ్వాసాన్ని పెంచేలా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కో వాక్జిన్, కోవిషీల్డ్ కు తోడు స్పుత్ నిక్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చేస్తోంది....