పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు పట్ల ఏపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా జోక్యం చేసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. సుమోటోగా ఈ సంఘటనను తీసుకుని లోక్ సభ...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనపై ఏకపక్షంగా జరుగుతున్న దాడి విషయాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఉద్యుక్తులయ్యారు. నేడు ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి...