మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడా శ్రీ ఆదిత్య ఆసుపత్రి ఎండి రవీంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. సోమవారం జవహర్ నగర్ పోలీస్టేషన్ పరిధిలోని సాకేత్...
అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పలు బీసీ సంఘాల మహిళా నేతలు పద్మా రావు నివాసానికి వెళ్ళి శుభాకాంక్షలు...
సమాజం ప్రగతి పథంలో పయనించాలంటే మహిళలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతయినా ఉందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. సమాజం ప్రగతి పథంలో పయనించాలంటే మహిళలు విద్యావంతులై, ఉన్నపదవులు ఆధిరోహించాలన్నారు. పార్లమెంట్...
అమరావతి నుంచి రాజధాని తరలింపు, స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు అత్యంత సంక్లిష్టమైన ఈ మూడు అంశాలను ఒకే సారి నెత్తిన వేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ముఖ్యమంత్రి వై ఎస్...
పలాస 1978 చిత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమని ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. చరిత్రను చెబుతూ భవిష్యత్తును గుర్తు చేసే అద్భుత చిత్రం ఇదని ఆయన అన్నారు....
రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు ఆధ్వర్యంలో నేడు బీరెల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ అవగాహనా కార్యక్రమాలను ఈ నెల 20 వరకూ...
ఎస్ బ్యాంక్ పతనం తర్వాత మరో బ్యాంకు పతనం దిశగా పయనిస్తున్నది. తమిళనాడు, ఇంకా దక్షిణాది రాష్ట్రాలలో బ్రాంచిలు కలిగి ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ పతనం అంచున ఉంది. పీకల్లోతు కష్టాల్లో కూరుకును...
రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్ధులను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు రాజ్యసభ స్థానాలు ఖరారు చేశారు. వీరితో బాటు...
తండ్రి మారుతీరావు అనుమానాస్పద మరణం తర్వాత ఇప్పుడు మిర్యాలగూడాకు చెందిన అమృత తన బాబాయ్ ని టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తున్నది. తన తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అమృత చెబుతున్నది. కొంత...
పోలీసులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో పాల్గొని జిల్లాలోని ఆయా మండలాల నుంచి వచ్చిన ఆర్జీ దారుల...