విశాఖ మన్యం చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయితీ రామారావు పాలెం గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని...
ఆర్కే బీచ్లో ఆదివారం మధ్యాహ్నం ఒడిశాకు చెందిన నలుగురు యువకులు, ఓ యువతి సముద్రంలో స్నానానికి దిగారు. పెద్ద అలలు లోపలికి నెట్టేయడంతో ఐదుగురు గల్లంతయ్యారు. ఘటన జరిగిన అరగంటలోనే యువతి,యువకుడి మృతదేహాలు ఒడ్డుకు...
విశాఖ రేంజ్ డీఐజీకి…ఐజీ గా పదోన్నతి వరించింది. ఈ మేరకు ఎల్.కే.వి.రంగారావు ను…విశాఖ రేంజ్ పోలీసు కార్యాలయంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్. మర్యాద పూర్వకంగా...
బిజెపి అధికారంలోకి వస్తే 50 రూపాయలకే మందు సరఫరా చేస్తామని ప్రకటించిన బిజెపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ నాటి నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అక్రమాలు చేస్తున్న అధికార పార్టీని...
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో “ఆపరేషన్ పరివర్తన” కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున గంజాయి తోటలను ధ్వంసం చేశారు. జి.మాడుగుల మండలం, గోపం, కె.పి.పాలెం గ్రామాలలో 30 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం...
విశాఖపట్నం ప్రాంతంలోని సముద్రంలో మత్స్యకారులు వేట సాగిస్తుండగా ఒక పెద్ద 50 అడుగుల పొడవు , రెండు టన్నుల బరువున్న వేల్ షార్క్ మత్స్యకారుల వలకు చిక్కింది. అచ్యుతాపురం మండలం తంతడి గ్రామం సముద్రం...
విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ బోయపాడు గ్రామంలో ఒక అరుదైన సంఘటన జరిగింది. సంఘటన గురించి తెలుసుకున్న వారు ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకున్నారు. బోయపాడు గ్రామానికి చెందిన...
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని.. విజయనగరం యూత్ ఫౌండేషన్ ప్రతినిధులు కలిశారు. ఇటీవల కరోనా సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేసిన విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. విజయనగరం...
విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మరణించారు. ఆరిలోవ హెల్త్ సిటీ క్యూ ఒన్ ఆసుపత్రి సమీపంలో బి.ఆర్.టి.ఎస్ రోడ్ లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై...