28.7 C
Hyderabad
April 26, 2024 10: 35 AM
Slider విశాఖపట్నం

30 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలు ధ్వంసం

#ganjaplantation

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో  “ఆపరేషన్ పరివర్తన” కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున గంజాయి తోటలను ధ్వంసం చేశారు. జి.మాడుగుల మండలం, గోపం, కె.పి.పాలెం గ్రామాలలో 30 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ  బి.కృష్ణారావు, ఎస్.ఈ.బి, జె.డి ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలు మేరకు ఎస్.ఈ.బి., ఇతర శాఖల సమన్వయంతో  గంజాయి తోటల ధ్వంసంలో పాల్గొన్నారు.

Related posts

చిరంజీవీ…. జగన్ తో చర్చించింది ఏమిటి?

Satyam NEWS

పస్రా లో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

Satyam NEWS

బీహార్ లో బిజెపికి రానున్నది గడ్డు కాలమే

Satyam NEWS

Leave a Comment