విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో “ఆపరేషన్ పరివర్తన” కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున గంజాయి తోటలను ధ్వంసం చేశారు. జి.మాడుగుల మండలం, గోపం, కె.పి.పాలెం గ్రామాలలో 30 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఎస్.ఈ.బి, జె.డి ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలు మేరకు ఎస్.ఈ.బి., ఇతర శాఖల సమన్వయంతో గంజాయి తోటల ధ్వంసంలో పాల్గొన్నారు.
previous post