ఏలూరు జిల్లా పెదవేగి మండలం జానంపేట గ్రామంలో జగనన్న లే ఔట్ లో ఇల్లు నిర్మించుకునే లబ్ది దారులకు పెదవేగి మండల తహసీల్దార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులతోగృహ నిర్మాణాలు ప్రారంభించలేని లబ్దిదారులకు...
ప్లాస్టిక్ వినియోగం వల్ల మానవజాతి, పశు, మత్స్య, పక్ష్యాదులతో సహా జీవకోటి కి భయంకరమైన కేన్సర్ వంటి వ్యాధులు సోకి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పెదవేగి ఎం పి డి ఓ గంజి...
హిందూ ధర్మం విశిష్టత ను తెలిపేందుకు…యాత్రలు చేపట్టామని విజయేంద్ర సరస్వతి స్వామి ఉచ్ఛరించారు. ఆంధ్ర రాష్ట్ర పర్యటన లో భాగంగా.. సిక్కోలు జిల్లా లో తమ పర్యటన ముగించుకుని…. విజయనగరం కు వచ్చిన స్వామి...
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బీఎస్ఎన్ఎల్ ) ఐపీటీవీ సర్వీస్ ప్రారంభించడం అభినందనీయమని ఏలూరు జిల్లా ఎస్ పి రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. స్థానిక...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం పంచాయతీ నిధుల స్వాహా పై అధికారులు విచారణ చేపట్టారు. అమ్మపాలెం మహిళా సర్పంచ్ వేలి ముద్ర తో పాటు సంతకాన్ని కూడా ఆ పంచాయతీ గ్రేడ్ 1...
రైతులకు,కౌలు రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొత్తూరు రైతు భరోసా కేంద్రం ముందు మంగళవారం రైతులు,కౌలు రైతులు ధర్నా...
మహాశివరాత్రి సందర్భంగా ముసునూరు పెదవేగి మండలాల మధ్యలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం కు వచ్చిన భక్తులకు స్వచ్ఛంద సేవకులు ప్రశంసనీయమైన సేవలు అందించారు. ఏలూరు చింతలపూడి ప్రధాన రహదారిపై ఆర్టిఓ ఆఫీస్...
హర హర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తుల శివనామ స్మరణతో ఏలూరు జిల్లా ముసునూరు, పెదవేగి మండలాల మధ్యలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం శనివారం మారు మ్రోగింది. మహా శివరాత్రి...
ప్రమాదాల సమయం లో, శస్త్ర చికిత్సలు సమయంలో రక్తం చాలక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. రక్త దానం చేయడంవల్ల పోయే ప్రాణాలు కాపాడ గలుగుతామని గోపన్నపాలెం సీతారామ వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్డాక్టర్ ఎస్...
మీడియా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబించడం, భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గమని ఏలూరులో పలువురు మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. బి బి సి సంస్థపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని...