30.7 C
Hyderabad
April 29, 2024 06: 54 AM
Slider పశ్చిమగోదావరి

మార్చి 4న కొవ్వూరు లో జయేంద్ర సరస్వతి జయంతి

#jayendrasaraswati

హిందూ ధర్మం విశిష్టత ను తెలిపేందుకు…యాత్రలు చేపట్టామని విజయేంద్ర సరస్వతి స్వామి ఉచ్ఛరించారు. ఆంధ్ర రాష్ట్ర పర్యటన లో భాగంగా.. సిక్కోలు జిల్లా లో తమ పర్యటన ముగించుకుని…. విజయనగరం కు వచ్చిన స్వామి విజయేంద్ర సరస్వతి… శంకరమఠంలో కార్యక్రమం అయిన అనంతరం… రామనారాయణం సందర్శించారు. అక్కడ… రామాయణం విశిష్టతను తెలియజేసే విధంగా…అందులో ఘట్టాలతో నిర్మాణం కట్టి తద్వారా భక్త జనావళికి త్రేతాయుగంలో జరిగిన రామాయణం చరిత్ర ను తెలియజెప్పడంతో పాటు వేద విద్యను చెప్పే కార్యక్రమాన్ని ఎన్సీఎస్ సంస్థ నిర్వహించడం ఆనందదాయకమని…స్వామి అన్నారు. అలాగే అనకాపల్లి, ముక్కామల…తదితర ప్రదేశాల్లో వేద విద్యను పిల్లలకు చెప్పె కార్యక్రమం చేపడుతున్న ట్లు… విజయేంద్ర సరస్వతి చెప్పారు.

Related posts

ఆరోగ్య ప్రదాయిని: హైదరాబాద్‌ లో నీరా కేఫ్ రెడీ

Satyam NEWS

కరోనా కట్టడికి సత్వర చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

గర్భాశయ క్యాన్సర్ కు తొలి దేశీయ వ్యాక్సిన్ సిద్ధం

Satyam NEWS

Leave a Comment