పల్నాడులో ఫోన్ సిగ్నల్స్ ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలి
పల్నాడులో చివరి ప్రాంతంలో కూడా ఫోన్ సిగ్నల్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నరసరావుపేట ఎంపీ లావుశ్రీకృష్ణదేవరాయలు అధికారులకు సూచించారు. శనివారం గుంటూరులోని, చంద్రమౌళి నగర్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నందు జరిగిన గుంటూరు జిల్లా...