ఐదు రోజులపాటు జరిగిన పెద్దగట్టు దురాజపల్లి జాతరలో హుండీ లెక్కిస్తుండగా హుండీలో రక్తం తో రాసిన ప్రేమలేఖ అధికారులకు దొరికింది . లింగమంతుల స్వామి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు తన ప్రేమ కు...
అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికలో డీజీపీ పీవీ సునీల్కుమార్ చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలపాలని కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఐపిఎస్ అధికారి...
జేఈఈ తొలివిడత పరీక్షల్లో ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అద్భుతమైన ఫలితాలను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఈ పరీక్షలు రాసిన 189 మంది...
దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం ప్రత్యేకంగా వర్తింప చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల కోసం కృషి చేస్తామని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. తెలంగాణ...
ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీసెట్, ఐసెట్, ఎడ్సెట్, పీజీఈ సెట్కు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్షా తేదీలను అధికారులు ప్రకటించారు. మే 7 నుండి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్,12 నుంచి...
దొరల పాలనలో తెలంగాణ ఆడపడుచులు రోడ్లపైకి వస్తున్నారని అయినా దొర స్పందించడం లేదని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 52 కోట్ల...
విజయనగరం జిల్లా ప్రశాంతత కు మారు పేరు.. విజయనగరం జిల్లా విద్యలనగరం… ఏడాదికో ఘటన తప్ప…మిగిలిన అన్ని రోజులు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నే ఉంటుంది. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన.. జిల్లా...
రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలు ఉధృతం చేయాలనీ సిపిఐ పార్టీ శ్రేణులకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్, హిమాయత్ నగర్, సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్డూమ్ భవన్...
గౌడ గీత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి కి ములుగు జిల్లా నర్సాపూర్ వెంకటాపూర్ మండలం పరిధిలో గౌడ గీతకారులు వినతి పత్రం సమర్పించారు....
ఎప్పుడెప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కాలా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ నగరవాసుల ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. నగర రహదారుల మీద పరుగులు పెట్టేందుకు డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయి. ఇవి త్వరలోనే...