27.2 C
Hyderabad
May 18, 2024 19: 04 PM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

పెద్దగట్టు హుండీలో రక్తంతో ప్రేమలేఖ

Murali Krishna
ఐదు రోజులపాటు జరిగిన పెద్దగట్టు దురాజపల్లి జాతరలో  హుండీ లెక్కిస్తుండగా హుండీలో రక్తం తో రాసిన ప్రేమలేఖ అధికారులకు దొరికింది . లింగమంతుల స్వామి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు తన ప్రేమ కు...
Slider ముఖ్యంశాలు

సునీల్ కుమార్ పై చర్యలకు ఉపక్రమించిన కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS
అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికలో డీజీపీ పీవీ సునీల్‍కుమార్ చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలపాలని కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఐపిఎస్ అధికారి...
Slider ముఖ్యంశాలు

జేఈఈ తొలివిడతలో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

Bhavani
జేఈఈ తొలివిడత పరీక్షల్లో ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అద్భుతమైన ఫలితాలను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఈ పరీక్షలు రాసిన 189 మంది...
Slider ముఖ్యంశాలు

దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం అమలు చెయ్యాలి

Bhavani
దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం ప్రత్యేకంగా వర్తింప చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల కోసం కృషి చేస్తామని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. తెలంగాణ...
Slider ముఖ్యంశాలు

ప్రవేశ పరీక్ష ల షెడ్యూల్ విడుదల

Satyam NEWS
ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్షా తేదీలను అధికారులు ప్రకటించారు.  మే 7 నుండి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌,12 నుంచి...
Slider ముఖ్యంశాలు

దొరల పాలనలో రోడ్లపైకి ఆడపడుచులు

Satyam NEWS
దొరల పాలనలో తెలంగాణ ఆడపడుచులు రోడ్లపైకి వస్తున్నారని అయినా దొర స్పందించడం లేదని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 52 కోట్ల...
Slider ముఖ్యంశాలు

విధుల్లో ఉన్న ఎస్ఐ పైనే దుర్భాషలాడిన వ్యక్తులు…!

Bhavani
విజయనగరం జిల్లా ప్రశాంతత కు మారు పేరు.. విజయనగరం జిల్లా విద్యలనగరం… ఏడాదికో ఘటన తప్ప…మిగిలిన అన్ని రోజులు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నే ఉంటుంది. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన.. జిల్లా...
Slider ముఖ్యంశాలు

భూ పోరాటాలు ఉధృతం చేయాలి: సిపిఐ

Bhavani
రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలు ఉధృతం చేయాలనీ సిపిఐ పార్టీ శ్రేణులకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్, హిమాయత్ నగర్, సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్డూమ్ భవన్...
Slider ముఖ్యంశాలు

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS
గౌడ గీత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని  టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి కి ములుగు జిల్లా నర్సాపూర్ వెంకటాపూర్ మండలం పరిధిలో గౌడ గీతకారులు వినతి పత్రం సమర్పించారు....
Slider ముఖ్యంశాలు

డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయ్

Murali Krishna
ఎప్పుడెప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కాలా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ నగరవాసుల ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. నగర రహదారుల మీద పరుగులు పెట్టేందుకు డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయి. ఇవి త్వరలోనే...