కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పర మల్యాల ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న PRTU తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్(40) నేడు కరీంనగర్ హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో...
వేములవాడ పట్టణం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేడు ఆయన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని...
కరీంనగర్ హైవేపై తిమ్మాపూర్ మండలం లోని అలుగునూర్ మానేరు వంతెనపై జరిగిన ప్రమాదంలో సహాయ చర్యలు పర్యవేక్షిస్తూ కింద పడిన కానిస్టేబుల్ మరణించాడు. అత్యంత దురదృష్టకరమైన ఈ సంఘటనలో కరీంనగర్.1 టౌన్ బ్లూ కోటుకు...
హైదరాబాద్ కరీంనగర్ హైవే పై కొద్ది సేపటి కిందట ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. మరింత విషాదం ఏమిటంటే ఆ ప్రమాదంలో మృతులను కాపాడే...
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం గుడిపాడు గ్రామానికి చెందిన కొందరు శనివారం సాయంత్రం కరీంనగర్ లో...
తెలంగాణ ప్రభుత్వం లో శాంతి భద్రతలు పూర్తీ గా కరువయ్యాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం అయన పర్యటించారు . ఈ సందర్భంగా పట్టణంలో ఇటీవల...
హైకోర్టు ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణం లో నూతన జిల్లా కోర్టు భవన నిర్మాణానికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అనుపమ చక్రవర్తి తెలిపారు. శనివారం...
శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో ఈనెల 20 నుంచి మూడు రోజుల పాటు జరిగే మహా శివరాత్రి జాతర ఉత్సవాలకు రావాల్సిందిగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును ఆలయ ఈఓ కృష్ణవేణి ఆహ్వానించారు.శనివారం...
చొప్పదండి నుండి ఆర్నకొండ మార్గంలో రోడ్డు ప్రమాదంలో ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కొమ్మ భూమయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడగా, అటునుండి వెళ్తున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంఘటన స్థలంలో...
ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రబుత్వాన్న్ని కోరారు.జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గౌరాపురం గ్రామస్తులు ఇటీవల కురిక్యాల వద్ద జరిగిన...