33.7 C
Hyderabad
April 29, 2024 02: 10 AM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

ఇటుక బట్టి యజమాని కిడ్నాప్ కేసును ఛేదిస్తాం

Satyam NEWS
ఇటుక బట్టి యజమాని సిద్దయ్యను కిడ్నాప్ చేసి 8.5 లక్షల రూపాయలు తీసుకుని పరారైన కిడ్నాపర్లను పట్టుకుంటామని రామగుండం పోలిస్ కమీషనర్  వి.సత్యనారయణ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి కిడ్నాప్ జరగగా నేడు...
Slider కరీంనగర్

ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు కూడా సహకరించాలి

Satyam NEWS
తెలంగాణలో రైతు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సంక్షేమ...
Slider కరీంనగర్

అమ్మాయిలను వేధించిన 30 మంది ఆకతాయిల అరెస్టు

Satyam NEWS
మంచిర్యాల పెద్దపెల్లి జిల్లాలో బస్టాండ్, కళాశాల,  ప్రధాన కూడళ్లలో అమ్మాయిలను వేధించే వారిపై షీ టీమ్స్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాయి. దాంతో 30 మంది దొరికిపోయారు. రెండు జిల్లాలలో ప్రధానమైన ప్రాంతాలలో మఫ్టీ లో ...
Slider కరీంనగర్

ఆడియో మొత్తం వినండి నా తప్పేమీ లేదు

Satyam NEWS
కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన వ్యవహారంలో తన తప్పేమీ లేదని జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నారు. ఆయనతో తన సంభాషణను ముక్కలు చేసి.. వక్రీకరించారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను...
Slider కరీంనగర్

చిగురుమామిడి రెవెన్యూ సిబ్బందిపై పెట్రోలు దాడి

Satyam NEWS
భూ సంబంధిత వివాదాలు రెవెన్యూ సిబ్బంది ప్రాణాల మీదికి వస్తున్నది. లంచాలకు అలవాటు పడ్డమూ లేక ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత లేకపోవడమో తెలియదు కానీ ప్రజలకు మాత్రం పనులు కావడం లేదు. ప్రభుత్వ పెద్దలు...
Slider కరీంనగర్ ముఖ్యంశాలు

నేను లంచం తీసుకోను: సిన్సియర్ గా పని చేస్తా

Satyam NEWS
ఆ ప్రభుత్వ అధికారి పేరు పోడేటి అశోక్. కరీంనగర్ విద్యుత్ శాఖలో సర్కిల్ ఆఫీస్ లో కమర్షియల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ”నేను లంచం తీసుకోను” అని ఆఫీస్ లో బోర్డు...
కరీంనగర్

ఆర్ యం పి వైద్యానికి వివాహిత ప్రాణం బలి

Satyam NEWS
తెలిసి తెలియని వైద్యం యువతి ప్రాణం బలి తీసుకుంది. వచ్చీ రాని వైద్యం వల్ల జగిత్యాల జిల్లా,రాయికల్ మండల కేంద్రానికి చెందిన కోలా మల్లీశ్వరి (36) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఆర్ఎంపీ...
Slider కరీంనగర్

సబ్బండ వర్గాల అభివృద్దే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS
త్వరలోనే నూతన జిల్లాల వారిగా మత్స్యకార సొసైటీ ల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యామ్ లో రొయ్య పిల్లలను మంత్రి గంగుల కమలాకర్...