హ్యుమానిటీ:కురిక్యాల బాధితులకు నష్టపరిహారం
ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రబుత్వాన్న్ని కోరారు.జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గౌరాపురం గ్రామస్తులు ఇటీవల కురిక్యాల వద్ద జరిగిన...